ఇజ్రాయెల్లో భారతీయులందరూ సురక్షితమే – భారత ఎంబసీ
ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడున్న మన పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్లోని భారతీయ రాయబార కార్యాలయం మరోసారి స్పందించింది. ఇక్కడ భారతీయులందరూ సురక్షితమేనని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. భారత పౌరుల...









