News

ArticlesNews

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం

దక్షిణ భారతదేశంలో భారతీయ నాగరికత, సంస్కృతీ సంప్రదాయాల ఆనవాళ్లు లేకుండా చేయడానికి తమిళనాడు కేంద్రంగా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో ద్రవిడవాదపు పెద్దలు, క్రైస్తవ మత ప్రచారకులు ఒక జుగుప్సాకరమైన బంధంతో పెనువేసుకు పోయారు. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన...
News

జైపూర్ లో హిందూ యువకుడిని హత్య చేసిన ముస్లింలు

రాజస్థాన్ జైపూర్ లోని విపిన్ నాయక్ (22 ఏళ్లు) అనే యువకుడిని అనాస్ ఖాన్ తన స్నేహితులు షాదాబ్ మరియు అమన్ ఖాన్ సహాయంతో 14 సార్లు పొడిచి హత్య చేశాడు. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే, హత్య చేసిన తర్వాత,...
News

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపట్ల ఆసక్తితో విదేశీ విద్యార్థులు

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపట్ల ఆసక్తితో అనేకమంది విదేశీ విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి వస్తున్నారు. ముఖ్యంగా యోగా, వేదసంస్కృతి, భారతీయ నృత్యం, సంగీతం, దేశంలో ఉన్న వివిధ సంస్కృతులు, ప్రజల జీవనశైలి, వంటకాలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉండటంతో వారు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలోనే...
News

టీటీడీలో అన్యమత ఉద్యోగుల లెక్క తేలుస్తాం

‘టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉన్నాం. గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ వేశాం..లెక్కలు తీస్తున్నాం. టీటీడీ విజిలెన్స్‌ వద్ద అన్యమత ఉద్యోగుల వివరాలున్నాయి. విచారిస్తున్నారు. గతంలో అన్యమత ఉద్యోగులపై ఎలాంటి నిఘా లేదు. కొత్త బోర్డు ఏర్పాటైన తర్వాత గట్టిగా వ్యవహరిస్తున్నాం.’...
ArticlesNews

స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం జాషువా కవిత్వం

( జూలై 24 - గుర్రం జాషువా వర్ధంతి ) తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వ్యక్తి...కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వ్యక్తి మన మహాకవి గుర్రం జాషువా. నవయుగ చక్రవర్తి, కవి కోకిల, కవి విశారద, మధుర...
News

మతమార్పిడి కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

ఛత్తీస్‌గఢ్ పోలీసులు జూలై 20న ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని చట్టవిరుద్ధంగా మతమార్పిడి కార్యకలాపాలను ప్రోత్సహించారనే ఆరోపణలకింద అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే గీతాంజలి నగర దశ 2 నివాసి అరుంధతి సాహుపై ఆమె పొరుగువారిలో ఒకరు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు...
News

నిషేధిత PFI సభ్యులంతా SDPI లోకి : కీలక విషయం చెప్పిన కేరళ పోలీసులు

నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’’-PFI కార్యకర్తల విషయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వీరంతా ఇప్పుడు సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా-SDPI లో చేరుతున్నట్లు తేలింది. ఈ విషయాన్ని కేరళ డీజీపీ రావడ చంద్రశేఖర్...
News

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి మంగళవారం జులై22 సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్ననిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణంపై చర్చించామని......
ArticlesNews

డెబ్బై వసంతాల భారతీయ మజ్దూర్ సంఘ్

బిఎంఎస్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా -సీకె సాజి నారాయణన్, బిఎంఎస్ మాజీ అధ్యక్షులు భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) వ్యవస్థాపకుడు శ్రీ దత్తోపంత్ థెంగడిజీ, బిఎంఎస్ అనేది “సంఘ్ సృష్టి” – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సృష్టి అని తరచుగా వ్యాఖ్యానించేవారు....
1 600 601 602 603 604 2,478
Page 602 of 2478