బైక్పై కైలాస్ యాత్రను పూర్తి చేసిన సద్గురు
మోటారు సైకిల్పైకైలాస్ మానససరోవర్ యాత్రను పూర్తి చేసిన సద్గురు జగ్గీ వాసుదేవ్కు కోయంబత్తూరులో ఘన స్వాగతం లభించింది. ఈ నెల తొమ్మిదిన ఉత్తరప్రదేశ్లో మొదలుపెట్టిన యాత్రను సద్గురు 2రోజుల క్రితం పూర్తి చేశారు. రెండు సార్లు బ్రెయిన్ ఆపరేషన్లు చేయించుకున్న సద్గురు...









