News

News

హొళగుందలో భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు

కర్నూలు జిల్లా హొళగుంద మండల కేంద్రంలో భక్త కనకదాసు నూతన విగ్రహ, కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమం  ఘనంగా నిర్వహించారు. జూనియర్‌ కళాశాల ఎదురుగా ఉన్న చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి  భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దమ్మూరు గోవర్ధననందపురి...
News

ముసుగు వీడింది… విద్యార్థుల ఆక్రోశం వెనుక రాజకీయుల కుట్రల కోణం!

విద్యార్థుల భవిష్యత్తును, వారి రాత్రింబవళ్ల కష్టాన్ని నీరుగార్చే పేపర్ లీకేజీల వ్యవహారం దేశంలో అత్యంత తీవ్రమైన అంశం. పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులు అనుభవిస్తున్న మానసిక వేదన, వారి భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళన వర్ణనాతీతం. అయితే, ఈ సున్నితమైన సమస్యను ఆసరాగా...
ArticlesNews

ధార్మిక దార్శనికుడు కావ్యకంఠ గణపతి ముని

(  జులై 25 -  కావ్యకంఠ గణపతి ముని వర్ధంతి  ) భారతీయ ఆధ్యాత్మిక, వైదిక శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి వాటిని ఆధునిక జీవనానికి వర్తింపజేయవచ్చునని నిరూపించిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఒకవైపు తపస్సు, ఆధ్యాత్మిక సాధన చేస్తూనే మరోవైపు...
News

హిందూ యువతిపై మానసిక వేధింపులు; సూఫియాన్ ఖాన్‌పై కేసు నమోదు

పూణే : హిందూ యువతిని ప్రేమ వలలోకి దింపేందుకు ప్రయత్నించి, ఆమెను నిరంతరం వెంబడిస్తూ (స్టాకింగ్) మానసికంగా వేధించిన ఆరోపణలపై సూఫియాన్ ఖాన్ అనే యువకుడిపై సమర్థ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు పలుమార్లు నిరాకరించినప్పటికీ, వివిధ మొబైల్ నంబర్ల...
ArticlesNews

పండరీపురంలో పాండురంగ వైభవం.. ఆషాఢ ఏకాదశికి భక్తజన సందోహం

( జులై 25 - పండరీపురం పాండురంగ ఉత్సవం ) మహారాష్ట్రలోని పవిత్ర చంద్రభాగ (భీమా) నదీ తీరాన వెలసిన పండరీపురం భక్తుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన శ్రీ పాండురంగ స్వామిని విఠలుడు, విఠోబా పేర్లతోనూ భక్తులు...
News

ఢిల్లీ నిరసన గురించి అమెరికాకి ముందే ఎలా తెలుసు? కుట్ర వుందా?

కాక్రోజ్ జనతా పార్టీ నిర్వహించిన సంసాద్ ఛలో’’ తీవ్ర వివాదానికి దారి తీసింది. విద్యార్థుల ముసుగులో, విద్యార్థేతర శక్తులు, కొన్ని వామపక్ష బృందాలు మరియు ప్రయోజనాపేక్ష కలిగిన రాజకీయ శక్తులు ఈ ఆందోళనను నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వెనుక 'డీప్-స్టేట్' (అదృశ్య...
News

నేపాల్‌ రూపాయి నాణెంలో భారత్‌ భూభాగాల తొలగింపు

భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రంగా ఉన్న లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను చూపే రాజకీయ మ్యాప్‌ను నేపాల్‌ తన కొత్త ఒక రూపాయి నాణెం నుంచి తొలగించనుంది. ఆ స్థానంలో ముస్తాంగ్‌ జిల్లాలోని మరాంగ్‌ గ్రామంలో ఉన్న చారిత్రక లో గ్యాకర్‌...
News

భారత్ ఆపరేషన్ సిందూర్ విజయాన్ని దాచేందుకు పాకిస్థాన్ సైన్యం తిప్పలు పడుతోందన్న ఇమ్రాన్ సోదరి

జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' యుద్ధంలో పాకిస్థాన్ సైన్యం ఎదుర్కొన్న ఘోర ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి అక్కడి జనరల్స్, నాయకత్వం...
News

పేపర్ లీక్ లకు చెక్ పెట్టే బిల్లు తేనున్న కేంద్రం

పేపర్ లీక్ లపై కేంద్రం మరింత అప్రమత్తమైంది. పేపర్ లీకేజీలు కాకుండా వుండేందుకు కఠినమైన చట్టాలు తీసుకొస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రకటించారు. పేపర్ లీక్ లకు చెక్ పెట్టే బిల్లుపై శుక్రవారం...
1 49 50 51 52 53 2,472
Page 51 of 2472