సకల సృష్టికి అమ్మ నిలయం
లలితా నామంలో ఎంతో మాహాత్మ్యం ఉందని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. రమణయ్యపేట శ్రీపీఠంలో మహాశక్తి యాగం జరుగుతుంది. వంద కోట్ల కుంకుమార్చనల క్రతువులో భాగంగా నాలుగు రోజులకు 40 కోట్ల అర్చనలు పూర్తయ్యాయని స్వామీజీ ప్రకటించారు. అమ్మను...









