News

News

ఆకాశంలో ముగిసిన మిగ్-21 శకం.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

భారత వాయుసేన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. సుమారు 62 ఏళ్ల పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక మిగ్-21 యుద్ధ విమానాలు సేవల నుంచి శాశ్వతంగా వైదొలిగాయి. ఈ సందర్భంగా చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఈ రోజు...
News

భారత్‌తో మాకు సమస్యలు.. బంగ్లాదేశ్ యూనస్..

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. న్యూయార్క్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. గతేడాది బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనను, షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడాన్ని భారత్ ఇష్టపడలేదని ఆయన అన్నారు....
News

ఉత్తరాది రాష్ట్రాలకు “సింధు” నీరు.. ఇక పాకిస్తాన్‌కు కన్నీరు..

సింధు నది జలాల కోసం కేంద్రం కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల దాహార్తిని, సాగు అవసరాలను తీర్చేందుకు కేంద్రం సింధు నది వ్యవస్థలో భారీ మార్పులు చేయాలని భావిస్తోంది. పాకిస్తాన్‌తో ‘‘సిందు జల ఒప్పందాన్ని’’ నిలిపేసిన తర్వాత, కేంద్రం ఈ...
News

అక్రమంగా దేశ రాజధానిలోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు

దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడ్డారు. దీంతో అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపుతున్నారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 25 బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిసింది. పూర్త వివరాల్లోకి వెళితే.. ఆపరేషన్ సిందూర్...
ArticlesNews

నారీశక్తికి నిలువెత్తు నిదర్శనం దేవీ అహల్యాబాయి హోల్కర్

దేవీ అహల్యాబాయి హోల్కర్ వ్యక్తిత్వం వర్తమాన సమాజానికి సైతం ఆదర్శప్రాయం. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్నా ధైర్యం కోల్పోక తన రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే కాక విస్తరింపజేసిన వీరవనిత. నీతి నియమాలకు కట్టుబడి తన రాజ్యంలో ప్రజలకు సురాజ్యం అందించిన మహారాణి. పాలకులు...
News

నేపాల్ సైన్యంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్ర.. భారత్‌తో మామూలుగా ఉండదు

అన్నీ అనుకున్నట్లు జరిగితే నేపాల్ సైన్యంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్ర కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ నేపాల్ సైన్యంలో భారత ముద్ర ఏంటని ఆలోచిస్తున్నారా.. నేపాల్ సైన్యం త్వరలో కాన్పూర్‌లో తయారు చేసిన అధిక నాణ్యత యూనిఫాంలు, బూట్లను వినియోగించనుంది....
News

నవరాత్రి సందర్భంగా మిషనరీ సంస్థల విషప్రచారం

రాజస్థాన్ లోనిఉదయపూర్‌లో, పవిత్ర నవరాత్రి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 24న అర్థరాత్రి దబోక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దుకాణాల బయట విగ్రహారాధనను ఖండించే కరపత్రాలు చెల్లాచెదురుగా కనిపించాయి. ఈ సంఘటన ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలపై తీవ్ర ఆందోళనలను...
News

దుర్గామాతపై అసభ్యకర పాట పాడిన ఫోక్ సింగర్.. తెరవెనుక ఫేమస్ రచయిత..!

హిందూ దేవీ, దేవతలను కించపరుస్తూ మాట్లాడటం, పాటులు పాడటం సర్వసాధారణంగా మారుతోంది. తాజాగా దేశం మొత్తం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటోంది. దుర్గాదేవిని జగన్మాతగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కి చెందిన సరోజ్ సర్గం అనే...
News

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నిందితుడు అక్తర్‌ ఉరిపై స్టే

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు అసదుల్లా అక్తర్‌ ఉరిశిక్ష పై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జనసమ్మర్దం ఉన్న ప్రాంతంలో రెండుచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా.. 131 మంది తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. ఆ...
News

ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నం పైడితల్లి పండగ

సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నమని, లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరను విజయవంతం చేసే విధంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ సూచించారు....
1 498 499 500 501 502 2,477
Page 500 of 2477