ఆలయ నిధులు స్వాహా
అధికారం అండగా ఆలయ నిధులను అడ్డగోలుగా దోచేశారు..పూజలు చేసినట్లు..కల్యాణం నిర్వహించినట్లు..గుమస్తాలకు వేతనాలు చెల్లించినట్లు..రంగులు వేయించినట్లు కనికట్టు చేసి రూ.కోట్ల సొమ్ము కైంకర్యం చేశారు. బిల్లులు, వోచర్లు లేకుండా ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిధులు వెచ్చించారు. 2019 నుంచి 2024 మధ్య...








