News

ArticlesNews

వియత్నాం హిందూ దేవాలయానికి యునెస్కో గుర్తింపు..

ఇప్పటి వరకు హిందూ దేవాలయాలు అంటే మొదట గుర్తుకు వచ్చేది భారతదేశం. అలాంటిది వియత్నాం దేశంలో ఉన్న హిందూ దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చింది. వాస్తవానికి ఇప్పటికీ వియత్నాంలో భారీ హిందూ దేవాలయాల అవశేషాలు ఉన్నాయి. ఈ దేశంలో శివుడు,...
News

కార్తికం.. శైవ క్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ఏర్పాట్లు..

పరమ శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ 22 నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో చాలా మంది పంచారామాలతోపాటు శైవ క్షేత్రాలను సందర్శిస్తారు. ఇక అయ్యప్ప మాలధారులు సైతం శబరిమలకు వెళ్తుంటారు. ఆ భక్తుల కోసం ప్రత్యేక...
News

జాతీయ నమూనాగా జైపూర్ హింగోనియా గోశాల

రాజస్థాన్‌ రాజధాని జైపూర్లోని హింగోనియా గోశాలలో (పునరావాస కేంద్రం) ఆవుల సంరక్షణ కోసం 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సంరక్షణ యూనిట్‌ను ప్రారంభించారు. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పశువులకు ఇక్కడ చికిత్స చేస్తారు. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక...
News

శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర

శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్‌ పొట్టి వెనుక...
News

లవ్ జిహాద్‌పై జాగ్రత్తగా ఉండాలి : ప్రజ్ఞా సింగ్

మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లవ్ జిహాద్ నుంచి తమ కూతుళ్లను కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. లవ్ జిహాద్ పేరుతో మైనారిటీ యువకులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని...
News

దేశ వ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ ధర్మ రక్షా అభియాన్

హిందూ సమాజం ఆధ్యాత్మికతను, సాంస్కృతికతను కాపాడడానికి విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘‘ధర్మ రక్షా అభియాన్’’ పేరుతో దేశ వ్యాప్తంగా ఓ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 5 వరకూ జరిగే...
News

తిరుపతిలో ఘనంగా ధన్వంతరి జయంతి శోభాయాత్ర

హైందవ ధర్మాన్ని రక్షించడంలో నాయీ బ్రాహ్మణుల పాత్ర కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. వారి సంప్రదాయ వృత్తి కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోందని, తద్వారా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి వృత్తి కార్పొరేట్‌పరం కాకుండా కాపాడాల్సిన...
ArticlesNews

దీపావళికి స్వదేశీ మంత్రా సూపర్‌ సక్సెస్‌..! చైనాకు గట్టి షాక్‌..

ఈ దీపావళి పండుగ భారత ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చింది. దేశ మార్కెట్లు 6.05 లక్షల కోట్ల రికార్డు స్థాయి వ్యాపారాన్ని నమోదు చేశాయి. ఇది 'వోకల్ ఫర్ లోకల్' ఉద్యమం,"ఆత్మనిర్భర్ భారత్" విజయాన్ని ప్రతిబింబిస్తుంది. 87% మంది వినియోగదారులు భారతీయ వస్తువులకే...
News

పాకిస్థాన్‌లో మతం మార్చి.. మూగ, చెవిటి బాలికను పెళ్లాడిన వృద్ధుడు

పుట్టుకతో మూగ, చెవిటి అయిన ఓ హిందూ బాలికను (15) తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన వ్యక్తి.. కిడ్నాప్‌ చేసి, మతం మార్చి వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్సులో చోటుచేసుకుంది. బాధితురాలు మత మార్పిడి పత్రాలతో మీడియా...
1 461 462 463 464 465 2,477
Page 463 of 2477