News

News

నవ సంకల్పంతో చార్‌ధామ్‌ యాత్ర

చిత్రంలో కనిపిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడి పేరు దీపక్‌శర్మ. స్వస్థలం హరియాణా రాష్ట్రం పానిపట్‌. చార్‌ధామ్‌ సందర్శన పేరుతో మే 25న సైకిల్‌ యాత్ర ప్రారంభించిన అతను ఐదు మాసాల్లో 6,500 కి.మీ. ప్రయాణం పూర్తిచేశారు. సైనికుల త్యాగాలు గుర్తుచేసుకుంటూ ఆపరేషన్‌ సిందూర్‌...
News

అయోధ్య రామాలయానికి రూ.3,000 కోట్ల విరాళాలు

అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ ప్రాజెక్టు మొత్తం ఖర్చు దాదాపు రూ.1,800 కోట్లని.. ఇప్పటి వరకూ రూ.1,500 కోట్ల బిల్లులు చెల్లించినట్లు వెల్లడించారు....
News

సత్యసాయి జయంతి వేడుకలపై పిల్.. పిటిషనర్‌కు వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు

పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్‌పై రాష్ట్ర హైకోర్టు మండిపడింది. సత్యసాయి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తే తప్పేముందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ పిల్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఆదేశించింది....
News

భార్య హిందూమతంపై అమెరికా ఉపాధ్యక్షుడి కామెంట్స్..

అమెరికా ఉపాధ్యక్షడు జేడీ వాన్స్, తన భార్య ఉషా గురించి, ఆమె హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జేడీ వాన్స్-ఉషా చిలుకూరి ప్రేమ...
ArticlesNews

ఆకులు రాలని, పూలు వాడని వసంతారామం కృష్ణ శాస్త్రి సాహిత్యధామం

(నవంబర్ 1 - కృష్ణశాస్త్రి జయంతి) భిన్న కులాలు, వర్గాలు ఎన్ని ఉన్నా ఓ దేశంగా భారతీయులంతా ఒక్కటే. భారతమాత పేరు వినగానే మనసు ఉప్పొంగని భారతీయుడు ఉండడు. జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి అంటూ...
News

దేశంలో ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలంటూ మళ్ళీ అదే పాట పాడిన కాంగ్రెస్ చీఫ్

దేశ నిర్మాణం కోసం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ పై అవకాశం వచ్చినప్పుడల్లా విషం కక్కుతునే ఉంటుంది కాంగ్రెస్. ఆర్ఎస్ఎస్ ను దేశంలో నిషేధించాలని మళ్ళీ అదే పాట పాడారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. స2024లో బీజేపీ...
ArticlesNews

1984 సిక్కుల నరమేధం

(నవంబర్ 1 – సిక్కుల నరమేధం మొదలైన రోజు) స్వతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఊచకోతగా 1984 నాటి హత్యాకాండను చెప్పుకోవచ్చు. 1984 అక్టోబరు 31న నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. ఇందిర హత్య...
News

ఛాత్ పూజ‌కు యునెస్కో గుర్తింపు తెస్తాం: ప్ర‌ధాని మోదీ

బీహారీ ప్ర‌జ‌లు గొప్ప‌గా జ‌రుపుకునే ఛాట్ పూజ‌కు .. యునెస్కో వార‌స‌త్వ సంప‌ద గుర్తింపు తీసుకురానున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ(తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముజాఫ‌ర్‌పుర్‌లో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఎంతో సంతోషంగా బీహారీ ప్ర‌జ‌లు ఛాట్ పూజ‌ను జ‌రుపుకుంటార‌ని,...
News

పాఠ్యాంశాలుగా ‘‘ఆయుర్వేదం’’

జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (NCERT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల సైన్స్ పాఠ్య పుస్తకాల్తో ఆయుర్వేద విషయాలను కూడా చేర్చుతామని ప్రకటించింది. జాతీయ విద్యా విధానం (NEP)2020 కింద, విస్తృత దృక్పథంతో ఆయుర్వేదాన్ని...
1 448 449 450 451 452 2,477
Page 450 of 2477