News

News

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగొచ్చిన తస్లీమా నస్రీన్

  కోల్‌కతా : ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత శుక్రవారం కోల్‌కతాకు చేరుకున్నారు. గతంలో వివాదాలు, నిరసనల నేపథ్యంలో నగరాన్ని వీడిన ఆమె, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం కోల్‌కతాతో...
News

‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలపై వివాదం.. ప్రొఫెసర్ వి. కామకోటి నేపథ్యం ఇదీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన ‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యా సంస్కరణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న...
News

శ్రీరంగపట్నంలో బోనాల జాతర

తెలంగాణలో  జరిగే బోనాల ఉత్సవాలు అందరికీ సుపరిచితమే. అచ్చం అలాంటి వేడుకే మన రాష్ట్రం లోని ఓ పల్లెలో అంగరంగ వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో కొలువైన మోదుకొండమ్మ తల్లి జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా...
News

తిరుమల భక్తులకు అలర్ట్ – నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ నేరాలపై టీటీడీ కీలక ప్రకటన

శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించే భక్తులను సైబర్‌ మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా https://ttdevasthanam.online నకిలీ వెబ్‌సైట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన నేపథ్యంలో టీటీడీ స్పందించింది. నకిలీ వెబ్‌సైట్ను వెంటనే తొలగించాలని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు...
News

మోకాళ్లపై 2,400 కి.మీ. భక్తి యాత్ర

శ్రావణ మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో జరిగే కన్వర్ యాత్రలో లక్షలాది మంది శివభక్తులు పాల్గొంటారు. గంగానది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి పరమశివుడికి జలాభిషేకం చేయడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ప్రతి...
News

పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ వినూత్న చర్యలు

పల్నాడు జిల్లా : కోటప్పకొండ పరిసర ప్రాంతంలోని గొనెపూడి కొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం విత్తన బంతులు విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
News

భారత నౌకాదళానికి ‘మచిలీపట్నం’ జలాంతర్గామి నౌక

కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (CSL) భారత నౌకాదళం కోసం నిర్మించిన ‘మచిలీపట్నం’ జలాంతర్గామి విధ్వంసక నౌకను  లాంఛనంగా జలప్రవేశం చేసింది. భారత్‌ నిర్మిస్తున్న ఎనిమిది జలాంతర్గామి విధ్వంసక నౌకల (ASW SWC) శ్రేణిలో ఇది ఏడోది. రక్షణ శాఖ తెలిపిన వివరాల...
ArticlesNews

భారతీయతకు పల్లె పిలుపు 1 వ భాగం

గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైః అనుగమ్యమానం। సాయన్తనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్ఛన్తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం ॥ (సమస్త గోవులు నడుచుట వలన లేచిన ధూళితో (గోధూళి) ధూసరితమైన (కప్పబడిన) కోమలమైన గోప వేషము కలిగినవాడూ, వందలాది...
News

‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా ‘నమామి భారతం’ కార్యక్రమం

శ్రీభూమి (అస్సాం): ‘వందేమాతరం’ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీభూమిలోని సరస్వతీ విద్యా నికేతన్‌లో ‘నమామి భారతం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షా వికాస్ పరిషత్ (దక్షిణ అస్సాం ప్రాంతం) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సరస్వతీ దేవి, భారత మాత, ‘వందేమాతరం’...
ArticlesNews

భక్తికి సంగీతమే వారధి

పూర్తిగా జ్ఞానం వికసించని శిశువు సైతం తల్లి పాడే జోలపాటకు ప్రశాంతతను పొందుతుంది. మాటలు లేని మూగజీవాలు కూడా సంగీత ధ్వనులకు స్పందిస్తాయి. సకల చరాచర సృష్టి సంగీత లయలో మైమరచిపోవడం వెనుక ఉన్న ఆ దివ్యశక్తి ఏమిటంటే.. అది నాదబ్రహ్మ...
1 39 40 41 42 43 2,472
Page 41 of 2472