19 ఏళ్ల తర్వాత కోల్కతాకు తిరిగొచ్చిన తస్లీమా నస్రీన్
కోల్కతా : ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత శుక్రవారం కోల్కతాకు చేరుకున్నారు. గతంలో వివాదాలు, నిరసనల నేపథ్యంలో నగరాన్ని వీడిన ఆమె, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం కోల్కతాతో...








