News

News

శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా

శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు....
News

వారణాసిలో అందుబాటులోకి వాటర్ ట్యాక్సీసేవలు

హైడ్రోజన్ పవర్డ్ వాటర్ ట్యాక్సీ సేవలు తొలిసారిగా వారణాసిలో అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో తొలి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వాటర్ ట్యాక్సీని కేంద్రం పోర్టులు, నౌకాయాన శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాలా ప్రారంభించారు. బుధవారం వారణాసిలోని నమో ఘాట్‌లో ఈ...
News

నంద్యాలలో ఘనంగా హిందూ సమ్మేళనాలు

నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మూడవ చరణమైన హిందూ సమ్మేళనాలు సంరంభంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల నగరంలో 20 బస్తీలలో హిందూ సమ్మేళనాలు జరిగాయి. అందులో మొదటి హిందూ సమ్మేళనం పద్మావతి నగర్ శ్రీ కృష్ణ...
News

వందేమాతరానికీ జాతీయగీతం స్థాయి కల్పించాలి

దేశభక్తితో ముడిపడిన వందేమాతరం గేయాన్ని కూడా జాతీయ గీతంతో సమానంగా గుర్తించడానికి దేశం ఒక నిర్ణయం తీసుకోవాలని భాజపా అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత జె.పి.నడ్డా అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా వందేమాతరం ప్రాధాన్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ తగ్గించిందని ఆయన ఆరోపించారు....
News

పాక్ ఔషదాలను నిషేధించిన తాలిబాన్ సర్కార్

ఆఫ్గనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే ఔషదాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. పాక్ నుంచి దిగుమతి చేసుకునే ఔషదాలు నాణ్యత లేకుండా పోతున్నాయని, ప్రజా...
News

సౌర తుపాను నిగ్గు తేల్చడంలో ఆదిత్య-ఎల్ – 1 తోడ్పాటు

రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో గత ఏడాది సంభవించిన బలమైన సౌర తుపాను గురించి శోధించడంలో శాస్త్రవేత్తలకు భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్‌-1 సౌర అబ్జర్వేటరీ సాయం అందించింది. అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలతో కలిసి ఇది ఆ పరిణామంపై...
News

మహిళా రిపోర్టర్ ను దుర్భాషలాడిన ముస్లిం యువకులు

ఢిల్లీలోని జామా మసీదు వద్ద మహిళా రిపోర్టర్ పై ముస్లిం యువకులు దాడి చేశాడు.అంతేకాకుండా ఆమె మైక్ ను లాక్కోడానికి కూడా ప్రయత్నించాడు. ఓ జాతీయ ఛానెల్ కి సంబంధించిన నిషాపాల్ అనే మహిళా రిపోర్ట్ ని ముస్లిం యువకుల బృందం...
News

ప్రజాస్వామ్య ప్రపంచంలో జిహాదీ మనస్తత్వానికి స్థానం లేదు : అలోక్ కుమార్

ఢిల్లీలోని బాబానాథ సింగ్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు విజయవంతం అయ్యాయని VHP అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ప్రకటించారు.ఈ సమావేశాలకు 225 మంది సాధు సంతులు...
News

మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ ప్రతినిధి..

నిత్యం అబద్ధాలు, అనవసరపు ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. తాజాగా, ఒక ప్రెస్ మీట్‌లో పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి మహిళా జర్నలిస్టును చూసి ‘‘కన్నుకొట్టిన’’ సంఘటన వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్...
News

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బంగ్లాలో నిరసన

1971 బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులకు మద్ధతుగా బంగ్లాదేశ్ ఢాకా వర్సిటీలో విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్థాన్‌తో పాటు ఆరోజు యుద్ధంలో బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రజాకార్ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో ప్రాణాలు వదిలిన...
1 383 384 385 386 387 2,475
Page 385 of 2475