News

News

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో వేద పాఠశాల ఏర్పాటు

చిత్తూరు జిల్లాలోని స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆలయ సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి తొలి సమావేశాన్ని ఈవో పెంచలకిషోర్‌ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే మురళీమోహన్‌ ముఖ్య...
News

2027 నుంచి కులశేఖరపట్టణంలో రాకెట్‌ ప్రయోగాలు

తమిళనాడులోని కులశేఖరపట్టణంలో 2027 నుంచి రాకెట్‌ ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్‌ వి నారాయణన్‌ తెలిపారు. ఇస్రో ప్రస్తుతం తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి రాకెట్‌ ప్రయోగాలు చేపడుతోంది. అయితే.. స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (ఎస్‌ఎస్ఎల్వీ) ప్రయోగాల నిమిత్తం రెండో...
News

ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులను ఖండిస్తున్నాం.. యూఎన్‌లో భారత్ ప్రకటన

తాలిబన్లతో ఆచరణాత్మక సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ మాట్లాడారు. అంతర్జాతీయ చట్టాలను భారత్ గౌరవిస్తుందని తెలిపారు. ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. చిన్నారులు, మహిళలు,...
News

బెంగాల్‌ నుంచి ఎవరిని వెళ్లగొట్టనివ్వను SIRపై మమతా వ్యాఖ్యలు

మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో ఓటర్ల జాబితాను సమీక్షిస్తోంది. అయితే, దీనిపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడుతోంది. మరోసారి...
News

సందేశ్‌ఖాలీ కేసు: కీలక సాక్షిపైదాడి,కుమారుడు, డ్రైవర్‌ మృతి

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన సందేశ్‌ఖలి వివాదానికి సంబంధించిన కేసుల్లో కీలక సాక్షిపై దాడి జరిగింది. ఈ ప్రమాదంలో భోలానాథ్ ఘోష్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా, అతని చిన్న కుమారుడు , కారు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదం...
ArticlesNews

పుణ్యప్రదమైన ఆధ్యాత్మిక సిరులు పర్వతగిరులు

మానవాళికి అండదండలు, ధర్మానికీ ధైర్యానికీ ప్రతీకలు, మన ఎదుగుదలకు కొలమానాలు అచలాలు, వాటి శిఖరాలు. పర్వత పాదం నుంచి శిఖరం వరకూ అణువణువూ సందేశం అందిస్తుంది. చిన్నారిని బంగారుకొండ, ధైర్యశాలిని మేరునగధీరుడు అంటాం. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని, దూరంగా ఉండే...
News

కర్ణాటకలో సంఘ పథసంచలన్ ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదు

కర్ణాటకలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమాలు, పథసంచలన్ లను అనుమతించడంపై కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మంత్రి ప్రియాంక్ ఖర్గే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వివరణాత్మక వివరణను సమర్పించింది. ఈ సంవత్సరం రాష్ట్రంలో జరిగిన 518...
ArticlesNews

దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు ఎలా సాధ్యమైంది?

భారతీయుల సంప్రదాయాలు, పండుగలు భిన్నంగా ఉంటాయి. మన దేశంలోనే పలు రాష్ట్రాల్లో వందలాది పండగలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హిందువులు జరుపుకునే పండుగలకు చారిత్రక ప్రాశస్త్యం ఉంటుంది. అలాంటి పండుగల్లో దీపావళి (Deepavali) మొదటి వరుసలో నిలుస్తోంది. దీపావళి పండగను యునెస్కో...
News

విదేశీ నిధులకోసం విద్యార్థినిలను “జోగినులు”గా చూపుతున్న క్రైస్తవ సంస్థ

హైదరాబాద్‌కు చెందిన ఒక క్రైస్తవ విద్యా సంస్థ పలు సంవత్సరాలుగా ఆర్‌టిఇ నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు, అందుకోసం సాధారణ విద్యార్థులను ‘జోగినీలు’గా తప్పుగా చిత్రీకరించడం ద్వారా విదేశీ విరాళాలు పొందుతున్నట్లు, విలాసవంత విదేశీ ప్రయాణాలకు ఈ నిధులను మళ్లిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...
ArticlesNews

పాకిస్థాన్ లో సంస్కృత అధ్యయన తరగతులు!

సీమా సచ్‌దేవా, డిప్యూటీ న్యూస్ ఎడిటర్, ట్రిబ్యూన్ దేశ విభజన తర్వాత మొదటిసారిగా, సంస్కృత అధ్యయనం పాకిస్తాన్‌లో నిశ్శబ్దంగా వెలుగులోకి వచ్చింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (LUMS) ఈ క్లాసికల్ భాషలో ఒక కోర్సును ప్రారంభించింది. ప్రారంభంలో, ఇది...
1 382 383 384 385 386 2,475
Page 384 of 2475