నిస్వార్థ నిష్కామ యోగి శ్రీ పొట్టి శ్రీరాములు
( డిసెంబర్ 15 - శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి ) ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ...









