News

ArticlesNews

నిస్వార్థ నిష్కామ యోగి శ్రీ పొట్టి శ్రీరాములు

( డిసెంబర్ 15 - శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి ) ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ...
News

సింహగిరిపై ఈనెల 16న నెలగంట ఉత్సవం

విశాఖపట్నం జిల్లాలోఐ సింహాచలం సింహగిరిపై ఈనెల 16న నెలగంట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్‌.సుజాత తెలిపారు. ఆరోజు నుంచి నెలరోజులపాటు ధనుర్మాసం పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి జనవరి 19వరకు సుప్రభాత సేవ, ఉదయం...
News

రామలింగం హత్య కేసులో కీలక పరిణామం.. హత్య నేపథ్యం ఇదీ…

2019 లో జాతీయవాది రామలింగం హత్య కేసులో కీలక పరిణామం సంభవించింది. తమిళనాడులో జరిగిన ఈ దారుణ హత్యకి సంబంధముండి, పరారీలో వున్న ఇద్దరు నేరస్థులను, వారికి ఆశ్రయం కలిగించిన మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు...
ArticlesNews

వందేమాతరం, స్వాతంత్ర సంగ్రామంలో ఆరెస్సెస్ పాత్ర ఇదీ… ఖర్గే వాదన శుద్ధ అబద్ధం

కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మరో కొత్త వివాదానికి తెర లేపారు. వందేమాతరంతో ఆరెస్సెస్ కి వున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా స్వాతంత్ర పోరాటంలో ఆరెస్సెస్ కార్యకర్తలు ఎలాంటి పాత్రా పోషించలేదంటూ ప్రకటన చేయడంతో వివాదం రేగుతోంది. ప్రియాంక్ ఖర్గే...
News

బిర్సా ముండా పోస్టర్ల ప్రదర్శన.. పుణెలో గిన్నిస్‌ రికార్డు

మహారాష్ట్రలోని పుణెలో ఫెర్గూసన్‌ కళాశాలలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో అతిపెద్ద పోస్టర్ల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నమోదైనట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ న్యాయ నిర్ణేత స్వప్నిల్‌ డాంగ్రికర్‌ శనివారం ప్రకటించారు. గిరిజన పదాలతో కూడిన 1,678 పోస్టర్లను ఈ ఎగ్జిబిషనులో ప్రదర్శించారు....
News

ఇది ‘రాముడి’ బ్యాంక్.. ఇక్కడ నామాలే డిపాజిట్లు

బ్యాంకు అనగానే మనకు ఆర్థిక లావాదేవీలే గుర్తొస్తాయి. కానీ, కేవలం కమర్షియల్‌ బ్యాంకులే కాదు.. బ్లడ్‌ బ్యాంక్‌, ఫుడ్‌ బ్యాంక్‌, క్లాత్‌ బ్యాంక్‌ వంటి వాటి గురించి వింటున్నాం. చూస్తున్నాం. కానీ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ అరుదైన బ్యాంక్‌ ఉంది. డబ్బులు,...
News

పార్లమెంటుపై ఉగ్రదాడిలో అమరవీరులకు నివాళులు

భారత పార్లమెంటుపై ఉగ్రమూక కుట్రను తిప్పికొట్టే క్రమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు యావత్తు దేశం ఘన నివాళులర్పించింది. 2001 డిసెంబరు 13న దాడికి పాల్పడిన ఐదుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆ క్రమంలో పది మంది భారతీయులు మరణించారు. వారిలో...
News

దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

భారత్‌ను ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు చెందిన నాయకుడు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దిల్లీని ఆక్రమిస్తాం అని అర్థం వచ్చేలా.. ఆ నగరాన్ని పెళ్లికూతురుగా చేస్తామంటూ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో భారత వైమానిక దళంపై కూడా నోరుపారేసుకున్నాడు....
ArticlesNews

ఒంటమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం

ఆంధ్రా అయోధ్యగా వెలుగొందుతున్న అన్నమయ్య జిల్లాలోని ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రామాలయం అత్యంత సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఏర్పాటు చేసేందుకు టీటీడీ తన మాస్టర్‌ప్లాన్‌లో తీసుకువచ్చింది. పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో...
News

దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన న్యూ అహోబిలం ఆలయం..భారత సంతతి వ్యక్తి మృతి

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో నిర్మిస్తున్న న్యూ అహోబిలం ఆలయం కూలిన ఘటన  తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దేశంలోని క్వాజులు నాటల్‌ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 52...
1 380 381 382 383 384 2,475
Page 382 of 2475