సనాతన హిందూ ధర్మాన్ని అందరూ పాటించాలి
సమాజంలోని ప్రజలంతా సనాతన హిందూ ధర్మాన్ని పాటించాలని హిందూ సమ్మేళనం ధర్మ ప్రచారకులు, బొబ్బిలి విశ్రాంత ఉపాధ్యాయులు కొల్లూరు జగన్నాథం అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా...









