News

News

అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం.. ఆలయంపై రాజ్‌నాథ్ పతాకావిష్కరణ

అయోధ్యలోని రామాలయంలో ప్రాణ్ ప్రతిష్ట ద్వాదశి కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ ఆలయంపై కాషాయ పతాకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారంనాడు ఆవిష్కరించారు. ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవంలో రాజ్‌నాథ్ చీఫ్ 'యజమాన్'గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా...
News

ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం

ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని స్వాములు, ధార్మిక ఉపన్యాసకులు, వక్తలు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా హొళగుందలోని సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జ్యోతి వెలిగించి శనివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జగద్గురు శ్రీమరి కొట్టూరు దేశకరు స్వామి (శ్రీధరగడ్డ) హాజరయ్యారు....
News

జియా మరణంతో పుస్తకాలపై నిషేధం ముగుస్తుందా? : తస్లీమా నస్రీన్

బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా మరణంపై రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. ఖలీదా జియా పాలనలో తస్లీమా నస్రీన్ రాసిన అనేక పుస్తకాలపై నిషేధం విధించారు. సంవత్సరాలుగా భారతదేశంలో నివసిస్తున్న ఈ బంగ్లాదేశీ రచయిత్రి, ఎక్స్ లో ఒక...
ArticlesNews

మకరజ్యోతి దర్శనం ఎప్పుడంటే..?

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల...
News

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన యూకే

బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా కొనసాగుతోన్న దాడులపై యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలైన దీపూ చంద్రదాస్‌, అమృత్‌ మండల్‌, బజేంద్ర బిశ్వాస్‌ల హత్యలను ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీపూ హత్య కేసులో బంగ్లాదేశ్‌ పోలీసులు...
ArticlesNews

పర్యావరణ పరిరక్షణలో భారతీయ మహిళ

పర్యావరణ పరిరక్షణ అనేది నేడు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకున్న పదం. నిజానికి మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. వాటికి దూరమవు తున్న నేపథ్యంలో నేడు మనం ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. ప్రకృతిని కాపాడుకోవాలంటూ నినదిస్తుండడం...
News

నిత్య నూతనం సనాతన ధర్మం

నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న హిందూ సమ్మేళనాలు హిందువులలో నిద్రాణమై ఉన్న హిందుత్వాన్ని తట్టి లేపుతున్నాయి.సాయిబాబా నగర్ బస్తీ లో జరిగిన హిందూ సమ్మేళనంలో విశ్రాంత స్టేట్ బ్యాంకు ఉద్యోగి శ్రీ పరాయితం కేశవమూర్తి అధ్యక్షతన సమావేశమైన సభలో ప్రవచన కారులు శ్రీ...
News

హిందూ ధర్మం, సనాతన ఆచారాలకు లోటు జరిగితే సహించం: మంత్రి ఆనం

కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని బీమేశ్వరస్వామి ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేయడం ద్వారా హైందవుల మనోభావాలు దెబ్బదీశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఆలయంలో వ్యక్తిపై ఉన్న కోపాన్ని ఇలా విధంగా చూపినట్టు గుర్తించారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ శివలింగన్ని...
News

ఆలయం సమీపంలో మద్యం షాపొద్దు..

చరిత్ర ప్రసిద్ధి చెందిన మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ మాడవీధిలో ఉత్తర ద్వారానికి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయుడు బజారులోని ఏటీఎం సెంటరు వద్ద మాడవీధి...
News

భగవద్గీతను అర్థం చేసుకోవాలి

హిందువులందరూ మౌనం వీడి సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్‌ దక్షిణ భారతదేశ డివిజినల్‌ కౌన్సిల్‌ పూర్వపు చైర్మన్‌ పరవస్తు సత్యగోపీనాథ్‌ దాస్‌ ప్రభూజీ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని చెముడులంక రామాలయం వద్ద జరిగిన...
1 353 354 355 356 357 2,474
Page 355 of 2474