News

ArticlesNews

తంజావూరు సరస్వతీ మహల్‌ ‌రహస్యం

తంజావూరు సరస్వతి మహల్‌ ‌గ్రంథాలయం నేటికీ ఒక అద్భుతం. ఇలాంటివి ఇంకొన్ని- చెన్నై కన్నెమరా పౌర గ్రంథాలయం, ఇండియా ఆఫీస్‌ ‌గ్రంథాలయం, బొంబాయి కేంద్ర గ్రంథాలయం, బిహార్‌ ‌ఖుదాబక్షీ ప్రాచ్య గ్రంథాలయం, అహమ్మదాబాద్‌ ‌లాల్జాయి దళపత్‌బాయి విద్యా మందిరం, ఢిల్లీ పౌర...
News

మతం మారి పాక్ స్థానికుడిని పెళ్లి చేసుకున్న యువతి ..

ప్రేమ కోసం పాక్ వెళ్లి స్థానికుడిని వివాహమాడిన ఓ భారతీయ మహిళను పాక్ అధికారులు స్వదేశానికి తిప్పి పంపారు. అటారీ- వాఘా సరిహద్దు వద్ద ఆమెను సోమవారం భారత్‌కు అప్పగించారు. ఎవరీ భారతీయ వనిత.. పంజాబ్‌కు చెందిన సరబ్‌జీత్ కౌర్ గతేడాది...
ArticlesNews

మన కుటుంబం పైనే దేశ భవిష్యత్తు

కుటుంబ ప్రభోధన్ కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక,...
News

సంపూర్ణ ఉపనిషత్సారం గీత

సంపూర్ణ ఉపనిషత్సారం గీత. గంగ, గాయత్రి, గీత ఎవరి హృదయంలో ఉంటాయో వారికి పునర్జన్మ ఉండదని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో ఆయన వేదవ్యాసుడు ప్రసాదించిన భారతం, భీష్మపర్వంలోని యుద్ధ విశేషాలను వివరించారు. వర్షం మంచిదే, ఎప్పుడు ఎక్కడ...
News

చింతూరులో ఎస్సీ కులాల, ఎస్టీ తెగల ఆత్మీయ సమ్మేళనం

పోలవరం జిల్లా చింతూరులో సామాజిక సమరసత వేదిక,ఎస్సీ,ఎస్టీ,హక్కుల సంక్షేమ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ కులాల, ఎస్టీ తెగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళన లక్ష్యాలను శ్యామ ప్రసాద్ వివరిస్తూ, "75 సం,ల్లో అన్ని కులాల ఎస్సీలు, అన్ని తెగల...
News

స్టాలిన్ ప్రభుత్వానికి షాక్.. కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి..

తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌...
News

హైందవ చైతన్యమే భారత సంక్షేమం

హైందవజాతిని జాగృత పరచాలని భువనేశ్వరి పిఠాధిపతి కమలానందభారతి అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని శంకరామార్గ్‌లో హైందవ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కమలానంద భారతి మాట్లాడుతూ నేటి యువత దేశ భవిష్యత్‌లో...
News

హిందువులంతా సంఘటితం కావాలి

హిందువులంతా సంఘటితం కావాలని వేదాంత గీత ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆచార్య అభినవ శంకరానంద స్వామిజీ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు సంఘటితం అయితేనే సమాజానికి మేలు అన్నారు....
News

నేపాల్‌ లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టిన ముస్లింలు

దక్షిణ నేపాల్‌లో టిక్‌టాక్ వీడియోతో మొదలైన అల్లర్లు.. నేపాల్‌-భారత్‌ సరిహద్దులు మూసివేసేదాకా వెళ్లాయి. బిర్‌గంజ్, పర్సాలో కర్ఫ్యూ విధించే పరిస్థితి ఏర్పడింది. నేపాల్‌లోని దక్షిణ ప్రాంతం (మధేశ్ ప్రావిన్స్)లో ఇటీవల ఒక టిక్‌టాక్ వీడియో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ధనుషా...
News

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అదనంగా ప్రోత్సహకాలు ఇవ్వాలి: మాధవ్

ప్రకృతి వ్యవసాయం చేసే వారికి అదనంగా రూ.4 వేలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై సహజ రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సేంద్రీయ...
1 346 347 348 349 350 2,474
Page 348 of 2474