News

News

ఏకాత్మ మావనవతా వాదం ఒక ఇజం కాదు ఒక నిజం : ముదిగొండ శివప్రసాద్

విజయవాడలో నిర్వహించిన “60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన్‌ పునఃస్మరణ” సదస్సు కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బిజెపి జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్, పార్టీ...
News

భారతదేశ సమగ్ర స్వరూపానికి మూల సిద్దాంతంగా ఏకాత్మతా మానవతా సిద్ధాంతం : సంతోష్‌

విజయవాడలో 1965లో జరిగిన జనసంఘ్‌ మహాసభల స్మృతులను గుర్తు చేసుకునేలా ఈరోజు (23-01-26), రేపు( 24 -01-26) ఏకాత్మ మానవ దర్శన్‌ జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి సంతోష్‌ గారు...
News

నేతాజీ అస్తిక‌లు తెచ్చేందుకు మ‌ద్ద‌తు కోరిన అనితా బోస్‌

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర‌బోసు 129వ జ‌యంతిని ఇవాళ జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కుమార్తె అనితా బోసు ఓ డిమాండ్ చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆల‌యంలో ఉన్న సుభాష్ చంద్ర‌బోసు అస్తిక‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు భార‌తీయులు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె...
News

అన్ని కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఏకాత్మ మానవ సిద్ధాంతం : కిషన్ రెడ్డి

స్వదేశీ విధానాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధ్యాన్యమిస్తుందని కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో 1965లో జరిగిన జనసంఘ్‌ మహాసభల స్మృతులను గుర్తు చేసుకునేలా ఈరోజు (23-01-26), రేపు( 24 -01-26) ఏకాత్మ మానవ దర్శన్‌ జాతీయ మహాసభ...
News

పుష్పగిరిలో అరుదైన కుడ్యశిల్పం

అన్నమయ్య జిల్లా వల్లూరు మండలం పుష్పగిరిలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గోడపై యుద్ధాలలో వీరులు కవచం ధరించక పోతే ప్రమాదం తప్పదని తెలిపే కుడ్యశిల్పం సూక్ష్మతి సూక్ష్మమైనదని, అరుదైనదని రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్‌ మీడియాతో తెలిపారు. యోధులు తమ శరీర భాగాలను...
News

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కి పిలిపించిన భారత్

పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ పనిచేస్తున్న భారత దౌత్య అధికారులు, ఇతర సిబ్బంది కుటుంబ సభ్యులను తిరిగి స్వదేశానికి రావాలని సూచించింది. బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో...
News

అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం

అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ...
News

ర‌థ స‌ప్తమిని విజ‌య‌వంతం చేయాలి : టీటీడీ ఈవో

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాద‌శిని విజ‌య‌వంతం చేసిన స్ఫూర్తితో జ‌న‌వ‌రి 25న జ‌ర‌గ‌నున్న ర‌థ స‌ప్తమిని అత్యంత వైభ‌వంగా నిర్వహించాల‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్  అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వన్‌ లో బుధ‌వారం టీటీడీ అద‌న‌పు ఈవో,...
ArticlesNews

గోమాత ఎందుకు గొప్పదంటే..

తెలిసీ తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి రుషులు అనేక మార్గాలు సూచించారు. అందులో గోసేవ ముఖ్యమైంది, సులభమైంది, అత్యంత ప్రభావం చూపేదని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. గోసేవతో ఎందరో పాపాల నుంచి బయటపడ్డారు. మహిమాన్విత మైన గోసేవ...
News

పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యానికి బాంబు బెదిరింపు.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

ఒడిశాలోని పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యాన్ని పేల్చివేస్తామ‌ని సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు వైర‌ల్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఆల‌య ప‌రిస‌రాల్లో ఇవాళ భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆన్‌లైన్ పోస్టు ఆధారంగా ఓ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఫేస్‌బుక్‌లో ఆ...
1 322 323 324 325 326 2,474
Page 324 of 2474