News

News

225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేవాలయాల అభివృద్ది : రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి

రాష్ట్రంలోని పలు దేవాలయాల మౌలిక వసతుల కల్పించేలా పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.నిన్న రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడారు....
News

ఎన్నికల రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం : కేంద్ర ఎన్నికల సంఘం

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 7 నుంచి మొదలుకొని నవంబర్‌ 30 వరకు పలు దఫాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తూ...
News

గుజరాత్‌ తొలి హెరిటేజ్‌ రైలు ప్రారంభం

గుజరాత్‌ తొలి హెరిటేజ్‌ రైలును ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. విద్యుత్తు ఇంజిన్‌ ఉన్న ఈ రైలును స్టీమ్‌ లోకోమోటివ్‌ రైలులా రూపొందించారు. ఇంటీరియర్‌ డిజైన్‌ అంతా చెక్కతో చేశారు. మూడు బోగీలున్న ఈ రైలు ఐక్యతా విగ్రహం ఉన్న కెవఢియా,...
News

గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడలు

గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడల్లో,పురుషుల 100 యుపి బిలియర్డ్స్ స్వర్ణ పతకాన్ని కర్ణాటక గెలుచుకుంది, మహిళల 15 రెడ్ స్నూకర్‌లో బంగారు పతకాన్ని మధ్యప్రదేశ్ గెలుచుకుంది. మహిళల టేబుల్ టెన్నిస్‌లో మహారాష్ట్ర బంగారు పతకం, హర్యానా రజతం, పశ్చిమ బెంగాల్,...
News

యాపిల్‌ ఫోన్ల హ్యాకింగ్‌? గోప్యత, డేటాను కాపాడటంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది : కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

తమ యాపిల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగినట్లు అప్రమత్తత సందేశాలు వచ్చాయంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలు దేశంలో కలకలం రేకెత్తించాయి. సుదూర ప్రాంతాల నుంచి ఫోన్లలో చొరబడి, సమాచారాన్ని తస్కరించే ప్రయత్నం జరుగుతోందని...
News

ఆర్మీకి అందుబాటులోకి ఆధునిక సీసీపీటీ యుద్ధ వాహనాలు

ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆశయ సాధనలో భాగంగా రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(సీజీఎం) సుధాకర్‌ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా ఉత్పత్తి చేసిన క్యారియర్‌...
News

తొలి రాకెట్‌ను పేల్చిన సైనిక పోరాట హెలికాప్టర్‌

భారత సైన్యానికి చెందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్‌ (ఎల్‌సీహెచ్‌) ‘ప్రచండ్‌’.. సోమవారం విజయవంతంగా 70 ఎంఎం రాకెట్లను ప్రయోగించింది. రాత్రి, పగటి వేళల్లో ఈ పరీక్షలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అస్సాంలోని లికాబలి వద్ద ఉన్న ఫైరింగ్‌ రేంజ్‌ ఇందుకు వేదిక...
News

చైనా, పాక్‌ సరిహద్దుల్లో ఎస్‌-400ల మోహరింపు..

భారత వాయుసేన మూడు ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ రెజిమెంట్లను చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తాసంస్థ కథనంలో పేర్కొంది. రష్యా నుంచి అందాల్సిన మరో రెండు రెజిమెంట్లపై మాస్కోతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని...
News

థాయ్‌లాండ్ కీలక నిర్ణయం ; భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, తైవాన్‌ దేశాల నుంచి వచ్చేవారు వీసా అవసరంలేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు థాయ్‌ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ ఏడాది నవంబరు 10 నుంచి వచ్చే...
News

తొలిసారిగా ఉత్తరాఖండ్ లోని ఆలయంలో మహిళా అర్చకుల నియామకం

ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా పితోర్‌గఢ్ జిల్లాలోని ఓ ఆలయంలో మహిళా పూజారులను నియమించారు. మహిళా అర్చకులను నియమిస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. పితోర్‌గఢ్‌ జిల్లా చందక్‌లోని సిక్రదాని గ్రామంలోని యోగేశ్వర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో తొలిసారిగా ఇద్దరు మహిళలు పూజారులుగా నియమితులయ్యారు. ఈ...
1 235 236 237 238 239 1,220
Page 237 of 1220