225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేవాలయాల అభివృద్ది : రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి
రాష్ట్రంలోని పలు దేవాలయాల మౌలిక వసతుల కల్పించేలా పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.నిన్న రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడారు....