News

News

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత బలగాల కసరత్తు

న్యూఢిల్లీ: తాలిబన్ల వ్య‌వ‌హారిశైలి వ‌ల్ల భార‌త‌దేశానికి ముప్పుగా పరిణమిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భారత భద్రతా బలగాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం కొత్త శిక్షణ ప్రణాళికను రూపొదించాల్సిందిగా సరిహద్దు భద్రతా బలగాలకు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు కేంద్ర...
News

ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ఆంధ్రా కూలీలు దుర్మరణం!

కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో దుర్ఘటన చిక్‌బల్లాపూర్‌: కర్నాటక రాష్ట్రం, చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. కూలీలతో వెళ్తున్న జీపు ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ...
News

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా!

న్యూఢిల్లీ: చైనాలో క‌రోనా మ‌ళ్ళీ విజృంభిస్తోంది. దక్షిణ చైనా.. ఫుజియాన్​ రాష్ట్రంలోని పుతియాన్​ నగరంలో కరోనా వైరస్ క‌ల‌క‌లం రేగింది. 24గంటల్లో అక్కడ కొత్తగా 190 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడానికి...
News

రామమందిర నిర్మాణంలో స్వల్పమార్పులు

పునాది ప‌టిష్ఠంగా ఉండాల‌ని నిర్ణ‌యం ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య శ్రీ రామ మందిరం పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. ఆలయ పునాది రూపకల్పనలో 42 పొర‌ల‌ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, రామాలయ రూపకల్పనలో పాక్షిక మార్పు జరిగింది. ఇప్పుడు పునాది...
News

యూపీలో గుప్తుల కాలం నాటి ఆలయ కట్టడాలు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 1500 ఏళ్ళ పురాతన గుప్తుల కాలం నాటి దేవాలయ కట్టడాలు బయటపడ్డాయి. ఇటహ్‌లోని బిల్‌సర్హ్‌ గ్రామంలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ)వారి శోధనల్లో ఇవి కనిపించాయి. పురాతన కట్టడాలు ఉన్నట్టు గుర్తించి, సంరక్షిస్తున్న ప్రదేశాల్లో అధికారులు సున్నితంగా అక్కడిగల...
News

‘పీఎల్‌ఐ’తో భారతీయ వస్త్ర పరిశ్రమకు పూర్వవైభవం

ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అయిదేళ్ళలో రూ. 10.683 కోట్ల విలువైన ప్రోత్సహకాలు ఏపీతో సహా ఏడు రాష్ట్రాలకు మహర్దశ న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా అడుగులు వేస్తూ, ఎంఎంఎఫ్‌...
News

చైనా, రష్యాలతో పాక్ నిఘా సంస్థ రహస్య మంతనాలు

న్యూఢిల్లీ: అఫ్గాన్‌ ప్రభుత్వంతో సత్సంబంధాలపై పలు దేశాల ఉన్నతాధికారులతో పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్ రహస్యంగా భేటీ అయిన‌టు్ట తెలుస్తోంది. చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, తుర్కెమెనిస్థాన్‌ దేశాల ఇంటెలిజెన్స్‌ అధికారులతో పాకిస్థాన్‌ ఇంటెల్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌...
News

ఆంధ్రాలో పోలీసు దొంగలు!

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, చిత్తూరులో ఇద్దరు పోలీసులు దొంగలయ్యారు. చిత్తూరులో కలెక్టరేట్‌కు వెళ్ళే రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారులు దుస్తులు విక్రయించేవారు. రాత్రి సమయంలో వాటిని మూటగట్టి ఒమిని వ్యాన్‌లో ఉంచి వెళ్ళిపోయారు. ఉదయం వచ్చేసరికి కొన్ని దుస్తులు చోరీకి...
News

విజయవాడ విమానాశ్రయంలో తప్పిన భారీ ముప్పు!

117 మంది ప్రయాణికులు క్షేమం విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. 177 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్‌ ఇండియా విమానం శనివారం విజయవాడ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతుండగా సాంకేతిక సమస్య తలెత్తింది....
News

పీజీలో ఆర్‌ఎస్‌ఎస్‌, సిద్ధాంతకర్తల చరిత్ర అవసరం

కన్నూర్‌ విశ్వవిద్యాలయం సిలబస్‌కు గవర్నర్‌ మొహమ్మద్‌ ఖాన్‌ మద్దతు తిరువనంతపురం: విశ్వవిద్యాలయ స్థాయిలో పవిత్ర భారతావనికి అమూల్యమైన సేవలందించి, బలిదానమైన మహనీయుల చరిత్ర ఎంతో అవసరమని, ఈ పాఠ్యాంశాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తాయని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌...
1 2,061 2,062 2,063 2,064 2,065 2,430
Page 2063 of 2430