News

News

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లిస్తూ.. ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇద్దరూ కూడా పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్లు,...
ArticlesNews

“సనాతన ధర్మ దృష్టిలో గ్రామీణ వికాసం”

సనాతన ధర్మం అనేది భారతీయ సంస్కృతికి మూలాధారం. ఇది జీవన విధానాన్ని మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి మార్గాలను కూడా సూచిస్తుంది. గ్రామాలు భారతీయ నాగరికతకు హృదయంగా భావించబడతాయి. అందువల్ల గ్రామీణ వికాసం సనాతన ధర్మంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి...
ArticlesNews

ఆదర్శ వివాహం.. కట్నంగా పక్షుల కోసం మట్టి కుండలు…

ఈ రోజుల్లో పెళ్లి ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. హంగూ, ఆర్భాటాలు, వీఐపీలు, కట్నాలు, కానుకలు… బోల్డు… ఇలా చెప్పుకుంటూ పోతే.. ఓ పెద్ద లిస్టే బయటపడుతుంది. కానీ.. బార్మర్ కి చెందిన పర్యావరణ వేత్త, గ్రీన్ మ్యాన్ ‘‘నర్పత్ సింగ్...
News

కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు.. మూడు రోజుల్లో 90 వేల మంది దర్శనం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్న తర్వాత భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ యాత్రా సీజన్‌లో ఆలయం తెరిచిన మొదటి మూడు రోజుల్లోనే 90,000 మందికి పైగా యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ...
ArticlesNews

సనాతన ధర్మంలో పర్యావరణ పరిరక్షణ

సనాతన ధర్మం అనేది భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న జీవన విధానం. ఇందులో మానవుడు, ప్రకృతి, జీవజాలం అన్నీ ఒకే కుటుంబంగా భావించబడతాయి. “వసుధైవ కుటుంబకం” అనే భావన ప్రకారం భూమి మొత్తం ఒక కుటుంబం అనే భావనను సనాతన...
News

హైదరాబాద్‌లో వేలాదిమంది హనుమాన్ చాలీసా పారాయణం

హైదరాబాద్‌లోని మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో హిందూ మహా సమ్మేళన్ భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది భక్తులు పాల్గొని 21 సార్లు హనుమాన్ చాలీసాను పఠించడంతో మైదానంలో...
News

రూ.800 కోట్లతో 706 పురాతన ఆలయాల పునర్నిర్మాణం: మంత్రి ఆనం రామనారాయణ

రాష్ట్రంలో 706 పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణపట్నంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ప్రాచీన దేవాలయ పునరుద్ధరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిపుణుల బృందంతో కలసి ఆలయాన్ని మంత్రి...
News

పాకిస్థాన్‌లో మైనర్ హిందూ బాలిక అపహరణ, బలవంతపు మత మార్పిడి

పాకిస్థాన్‌లో మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సింధ్ రాష్ట్రంలో ఒక మైనర్ హిందూ బాలికను అపహరించి, బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం జరిపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘వాయిస్ ఆఫ్ పాకిస్థాన్ మైనారిటీ’ అనే సంస్థ ఈ ఘటనను తీవ్రంగా...
News

భారతీయ సంస్కృతిలో స్త్రీ శక్తి ప్రాధాన్యం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోమాంస వినియోగంపై వ్యాఖ్యలు చేస్తూ చర్చకు దారితీశారు. గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, “గోమాంసం తినేవారు పంది పాలు తాగుతారా?” అని ప్రశ్నించారు. ఆవు పాలను సహజమైన మరియు దైవిక...
News

మానసిక ఆసుపత్రి ప్రభుత్వ నివాసంలో ‘చర్చి’ ఆరోపణలు — విచారణకు డిమాండ్

పూణే  యెరవాడలోని ప్రాంతీయ మానసిక ఆసుపత్రి పరిధిలో ఉన్న ఉప పర్యవేక్షకుడికి కేటాయించిన ప్రభుత్వ నివాసంలో అనధికారికంగా ‘చర్చి’ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి పరిపాలనపై బాధ్యతను మోపారు....
1 185 186 187 188 189 2,473
Page 187 of 2473