News

News

భారత్‌కు చేరిన పురాతన కళాఖండాలు

అక్రమంగా తరలించిన భారత పురాతన సంపద తిరిగి స్వదేశానికి చేరుకుంది. అమెరికాలోని మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ (డీఏ) కార్యాలయం సుమారు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 116 కోట్లు) విలువైన 657 పురాతన కళాఖండాలను భారత్‌కు అప్పగించింది. న్యూయార్క్‌లో జరిగిన...
News

చెరువులో మహావిష్ణుమూర్తి విగ్రహం

కృష్ణా జిల్లా  గూడూరు మండలంలోని రామానుజవత్తర్లపల్లిలో మహావిష్ణుమూర్తి ఆకారంలో ఉన్న శిలా విగ్రహం బయటపడింది. గ్రామంలోని చెరువులో మట్టిని స్థానిక రైతు మట్టా లక్ష్మీనారాయణ తన ఇంటి మెరక చేసుకోవడానికి తోలుకున్నారు. ఈ నేపథ్యంలో  మట్టిని చదును చేస్తుండగా విగ్రహం బయట...
News

“భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

జామియా మిలియా ఇస్లామియా (JMI) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజహర్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.   ఢిల్లీలోని జామియా క్యాంపస్‌లో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువ కుంభ్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర...
News

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి

భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆవును తక్షణమే జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆర్‌ఎస్‌ఎస్‌, వనవాసీ కళ్యాణ ఆశ్రమ నేతలు డిమాండ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
News

దేశానికి తిరిగి వచ్చి, భారత అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడాలి

జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు అమెరికాలో స్థిరపడిన భారతీయులకు కీలకమైన పిలుపునిచ్చారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు తమ భవిష్యత్తు గురించి పునరాలోచించి, భారత్ కి తిరిగి రావాలని ఎక్స్ మాధ్యమంగా కీలక పిలుపునిచ్చారు.అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించే ఈ లేఖ రాశారు....
News

మత మార్పిళ్ల కోసం అమెరికా ‘నిధులు’’.. పక్కా ఆధారాలతో ఈడీ

మన దేశంలో అక్రమ మత మార్పిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట అక్రమ మతమార్పిళ్ల వార్తలు వింటూనే వున్నాం. మరీ ముఖ్యంగా గిరిజనులు వున్న చోట్ల, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో మరీ విపరీతంగా జరుగుతున్నాయి. వీటికి...
News

మొలక పోలేరమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో మే 5, 6, 7 తేదీల్లో 21 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న గ్రామదేవత మొలక పోలేరమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సొమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు....
News

సింహగిరిపై రెండో విడత చందనం అరగదీత ప్రారంభం

విశాఖపట్నం  సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో   రెండో విడత చందనం అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల 1న వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించే మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) చందనాన్ని సిద్ధం చేసేందుకు ఈ...
News

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఉగ్రవాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ -SCO రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు....
News

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి

రైతులు సంప్రదాయ విధానాలకే పరిమితం కాకుండా ప్రకృతి వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి...
1 178 179 180 181 182 2,473
Page 180 of 2473