మఠం భూములు కాపాడండి
ఆదోని పట్టణంలోని గవి మఠం సంస్థానానికి చెందిన భూములను కాపాడాలని విరాట్ హిందూ సంస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆయన ఆదోనిలో పర్యటించారు. అనంతరం జిల్లా దేవదాయ శాఖ జిల్లా అధికారి మల్లికార్జున ప్రసాద్ను ఆ సంఘం నాయకులు...








