News

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 40 ; పప్పూరు రామాచార్యులు

1896 నవంబరు 8న జన్మించిన రామాచార్యులు తండ్రి వద్దనే ప్రాధమిక విద్యనేర్చాడు. ఉన్నత పాఠశాల విద్య రాజమహేంద్రంలో ముగించుకొని ఇంటర్మీడియేట్ కోర్సు (1914-16) మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేశారు. బి.ఏ., చదువుకు తిరిగి అనంతపురం ప్రభుత్వ కళాశాలలో ప్రవేశించారు. ఆ దినాలలో...
News

సంఘ ప్రచారక్ హత్య కేసులో పీఎఫ్ఐ సభ్యుడి అరెస్ట్

కేరళలో రెండేళ్ళ క్రితం జరిగిన ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇప్పుడు పట్టుబడ్డాడు. పీఎఫ్ఐ సభ్యుడైన షఫీక్ (28)ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం అరెస్ట్ చేసింది. శ్రీనివాసన్ (45) కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్‌గా...
News

ఉత్తరప్రదేశ్‌ను కలచివేసిన ఇద్దరు చిన్నారుల దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఇద్దరు చిన్నపిల్లలను పొరుగింట్లో ఉంటున్న ఇద్దరు ముస్లిం వ్యక్తులు దారుణంగా చంపేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఆ కేసులో పోలీసులు ఒకవ్యక్తిని ఎన్‌కౌంటర్ చేసారు, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవాళ వెలుగుచూసాయి....
News

మార్చి 22న భారత్ మొదటి ప్రైవేట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ ప్రయోగం

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న ప్రైవేటు కంపెనీ ‘అగ్నికుల్ కాస్మోస్’, అగ్నిబాణ్ అనే రాకెట్‌ను శ్రీహరికోట నుంచి రోదసిలోకి మార్చి 22న ప్రయోగించనుంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష పరిశోధనల అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ తమ మొట్టమొదటి...
News

రోహింగ్యాలకు భారత దేశంలో చోటు లేదు

భారతదేశం లోని రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అస్సలు జరగదని, వారికి భారత్‌లో స్థిరపడే హక్కు లేదని వివరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిపై...
News

అరుణాచల్‌ భారత్‌దే.. చైనాకు తేల్చిచెప్పిన అగ్రరాజ్యం

భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ.. భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్‌ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌...
Newsvideos

సంఘ్ అనేది సమాజంలో అక్షరాల ఒక జాతీయ ప్రచారంగా మారింది

సమాజంలోని అన్ని వర్గాల వారు, హిందూ సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని రకాల సాంప్రదాయ వర్గాలు సంఘ్ లో కార్యకర్తలుగా ఉన్నారని అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024...
News

ఇది మసీదా?

మరొక వివాదాస్పద స్థలంలో సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖకు మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు అనుమతించింది. జస్టిస్‌ ఎస్‌ఏ ‌ధర్మాధికారి,జస్టిస్‌ ‌దేవ్‌నారాయణ్‌ ‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని ధార్‌లో ఉన్న భోజశాల ఆలయం/కమాల్‌ ‌మౌలా మసీదుకు సంబంధించి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 39 ; కడప కోటిరెడ్డి

భారత స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప అంకితభావంతో పాల్గొని, దేశంకోసం, దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను ధారపోసిన మహనీయులు ఎందరో. దేశ స్వరాజ్యాన్ని, సామాజిక వికాసాన్ని మనసారా కాంక్షించి, దానికై శ్రమించిన మహానుభావుడు కడప కోటిరెడ్డి 1886లో, వారి తండ్రి సిద్ధారెడ్డి,...
News

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్

తిరుమ‌ల‌ వేంక‌టేశ్వర‌ స్వామివారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ...
1 1,301 1,302 1,303 1,304 1,305 2,480
Page 1303 of 2480