దేశం తన సొంత బలం మీద నిలబడుతుంది. ఇతరుల సహాయంతో గానీ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి దేశం మనలేదు. ఈ దేశం మన సర్వస్వం అన్న భావన కలగనంత వరకూ మన కెంతటి సైన్యం వున్నా సాధనా సంపత్తులు వున్నా… మనం...
నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పాశ్చాత్య మనస్తత్వవేత్తల చేత భారతీయ మేధావులు ప్రభావితమవుతున్నారే కానీ జ్ఞానోదయం పొందిన తమ సొంత యోగులు, ఋషులను మాత్రం అధ్యయనం చేయడం లేదు. ఇది నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత దేశం ప్రపంచమంతటికీ ఆధ్యాత్మిక...
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అరుణాచలంకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి ప్రత్యేక బస్ సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనే జర్ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరువూరు నుంచి...
కర్ణుడు, అర్జునుడు... ఇద్దరూ కుంతికి జన్మించారు. కానీ వ్యతిరేక పక్షాల్లో నిలిచి పోరాడారు. కర్ణుడు శాపగ్రస్తుడు. ఆ కారణంగా... అర్జునుడితో సాగించిన కీలకమైన పోరాటంలో... కర్ణుడి జ్ఞానం, యుద్ధ అనుభవం అతనికి ఉపయోగపడలేదు. యుద్ధంలో ఓడిపోయాడు, హతుడయ్యాడు. ఈ పరిస్థితి మనకందరికీ...
స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన స్టార్షిప్ మెగా రాకెట్ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. మునుపటిలా విస్ఫోటం చెందకుండా అది క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. మానవులను అంగారకుడు, చందమామపైకి తీసుకెళ్లేందుకు స్పేస్ఎక్స్ సంస్థ దీన్ని రూపొందించింది. ఈ భారీ రాకెట్లో రెండు అంచెలు ఉన్నాయి....
ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పోరాడకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడటం గ్యారెంటీ అని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హమాస్ వ్యవస్థాపకుడు యూసుఫ్ కుమారుడు మోసబ్ హసన్ మరోసారి హెచ్చరించాడు. పాలస్తీనాకి ఏక వాక్యంలో నిర్వచనం చెప్పాలంటే… ఇజ్రాయిల్ను పూర్తిగా నాశనం చేయడమే దాని కర్తవ్యమని అన్నాడు. మొసాబ్ ఓ ఉగ్రవాది. ఈ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. హమాస్ కంటే పాలస్తీనాయే అతిపెద్ద ముప్పు అని తేల్చి చెప్పారు. ప్రపంచం మొత్తం మేల్కొవాలని, రాబోయే అతిపెద్ద ముప్పు ఇస్లామేనని నొక్కి చెప్పారు. దాంతో గనక ప్రపంచం పోరాడని పక్షంలో ప్రపంచం అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయే ప్రమాదం వుందన్నారు. పోరాడటం గనక ఆలస్యమైతే..అందరూ ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ వుందని హెచ్చరించారు. హమాస్ సహ వ్యవస్థాపకుడు షేక్ హసన్ యూసుఫ్ కుమారుడే ఈ మొసాబ్. పాలస్తీనా మాజీ ఉగ్రవాది. కానీ...
తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఉదయం 8.14 గంటలకు విమానం తిరుమల మీదుగా వెళ్లింది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదని నియమం. దీనిపై గతంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర...
( జూన్ 8 - సాగర దినోత్సవం ) సాగర స్సాగరోపమః’ అన్నాడు వాల్మీకి మహర్షి. సముద్రం ఎంత గొప్పదంటే సముద్రమంత. అంతే! కాదూ కూడదంటే జీవితమంత! అవును.. సముద్రానికి, జీవితానికి కొంత సారూప్యత ఉంది. జీవితం ఎంత గంభీరమైందో, సంక్లిష్టమైందో,...
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు గురువారం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్నారు. వీరిని రోదసిలోకి తీసుకెళ్లిన స్టార్లైనర్ వ్యోమనౌక గురువారం రాత్రి అంతరిక్ష కేంద్రంతో క్షేమంగా అనుసంధానమైంది. బోయింగ్...
మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ తెగకు చెందిన ఒక వ్యక్తిని తల నరికి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. కుకీ మిలిటెంట్లే ఆ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సొయిబం శరత్కుమార్ సింగ్ అనే వ్యక్తి తన పొలానికి వెళ్ళి, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళే క్రమంలో కనబడకుండా పోయాడు. తర్వాత అతని మృతదేహం లభించింది. దానిపై అడవిపంది చేసినట్లుగా గాయాలు ఉన్నాయి. అయితే అవి నిజంగా జంతువు దాడి వల్ల తగిలిన గాయాలు కావని, పదునైన ఆయుధంతో చేసిన గాయాలనీ వైద్యులు ధ్రువీకరించారు. దాన్ని బట్టి సొయిబం శరత్కుమార్ను దుండగులు దురుద్దేశంతోనే చంపారని పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. ఆ హత్యతో స్థానిక మెయితీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారు జిరిబాం పోలీస్ స్టేషన్ వరకూ మార్చ్ఫాస్ట్ చేసారు....