( జూన్ 9 - బిర్సా ముండా బలిదానం జరిగిన రోజు ) భారతదేశంలో వనవాసీ మూలాలను నాశనం చేయడానికి సాహసించిన సిద్ధాంతం మీద ఆయన తిరుగుబాటు చేశారు. ఆయనే ధర్తీ ఆబాగా ప్రఖ్యాతుడైన ముండా తెగ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా...
ఛత్తీస్గఢ్లో మళ్లీ తూటా పేలింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. నారాయణ్ పుర్ - దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టుల...
ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. ఆమెతోపాటు ఈసారి గణేశుడి విగ్రహం తీసుకెళ్లారు. గతంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు సునీతా విలియమ్స్ భగవద్గీత పట్టుకెళ్లారు. 2006, 2012లో ఆమె రెండు దఫాలు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. తాజాగా...
గోవధ మాఫియా ను కఠిన చట్టాలతో అణచివేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొంతమంది రాజకీయ నాయకుల ప్రోధ్బలంతో ఈ అక్రమ రవాణా జరుగుతున్నదని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గోమాఫియాను నిర్వహిస్తూ కోట్లు గడిస్తున్న వ్యాపారులను...
లోక్సభ ఎన్నికల్లో కేరళలోని అధికార ఎల్డిఎఫ్ ప్రభుత్వం భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆ వెంటనే పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే కేరళలో సీపీఎం...
చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు ఇటీవల చైనా ప్రయోగించిన ‘చాంగే-6’ లూనార్ ప్రోబ్.. అక్కడి నుంచి విజయవంతంగా భూమికి తిరుగు ప్రయాణమైంది. శాశ్వతంగా మన కంటికి కనిపించని ఆ చీకటి ప్రాంతం నుంచి మట్టి నమూనాలను తీసుకుని ఈ ప్రోబ్...
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా ఇస్మాయిల్ పూర్ గ్రామంలో అత్యంత దారుణం జరిగింది. లోక్సభ ఫలితాలు వెలువడిన కాసేపటికే దుండగులు 16 ఆవులను పదునైన వస్తువుతో తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయాన్ని జంతు ప్రేమికురాలు అర్చన ఉపాధ్యాయ గమనించారు. చనిపోయిన ఆవులను, గాయపడిన...
రామోజీరావు మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. "ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు మృతి జర్నలిజం, సినిమా రంగానికి తీరని లోటు. ఆయన ఎంచుకున్న రంగంలో...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం హైదరాబాద్ అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ. వేంకటేశ్వర రెడ్డి విచ్చేశారు. వక్తగా రాష్ట్రీయ...
దేశం తన సొంత బలం మీద నిలబడుతుంది. ఇతరుల సహాయంతో గానీ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి దేశం మనలేదు. ఈ దేశం మన సర్వస్వం అన్న భావన కలగనంత వరకూ మన కెంతటి సైన్యం వున్నా సాధనా సంపత్తులు వున్నా… మనం...