జమ్మూ నుంచి వైష్ణవోదేవికి హెలికాప్టర్ సర్వీసులు.. జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభం
జమ్మూ నుంచి త్రికూట పర్వతాల్లోని మాతా వైష్ణవోదేవి క్షేత్రానికి జూన్ 18వ తేదీ నుంచి నేరుగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించనున్నట్లు ఎస్ఎంవీడీబీ ప్రకటించింది. భక్తులకు ఉత్తమ సేవలు అందించాలన్న ఉద్దేశంతో డైరెక్టుగా జమ్మూ నుంచి భవన్ వరకు హెలికాప్టర్ సర్వీసులను మొదలుపెట్టినట్లు...







