News

ArticlesNews

ఆ దేవాలయంలో విగ్రహం ఉండదు… ”అఖండ జ్వాల” రగులుతూనే ఉంటుంది

అజర్‌ బైజాన్‌… ముస్లిం దేశం. ఈ దేశ రాజధాని బాకూలో మన హిందూ దేవాలయం వుంది. దీనిని దర్శించుకోవడానికి ఇరాన్‌ నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఈ ఆలయాన్ని ‘‘జ్వాలా మందిర్‌, అతేష్‌గాహ’’ అని పిలుస్తుంటారు. ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా...
ArticlesNews

శ్రీకృష్ణుడు రాజకీయవాది కాడు!?

శ్రీకృష్ణుడు గొప్ప రాజకీయవేత్త అనే మాట ప్రసిద్ధమైనమాటే! ఆయనకు రాజకీయవేత్త, లేక రాజకీయవాది అనే విశేషణం ఎంత వరకు సమంజసమో అలోచించాల్సిన విషయమే. అసలు రాజకీయవాది అంటే ఎవరో కూడా మనం నిర్వచించుకోవలసిన అగత్యం ఉన్నది. రాజకీయ సమస్యలను గురించి మాట్లాడినంత...
News

తవ్వకాల్లో బయటపడ్డ క్రీ.శ. 1070 నాటి పురాతన శివుని ఆలయం

మహారాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో పురాతన శివుడి ఆలయం బయటపడింది. జిల్లాలోని హొట్టల్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో శివుడి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లను పరిశోధకులు కనుగొన్నారు. చాళుక్యుల కాలం నాటి దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన హొట్టల్ గ్రామంలో పూర్తి ఆలయంతో పాటు మూడు...
News

యోగ విషయంలో మరో సారి నిబద్ధత చాటండి : ప్రధాని మోడీ పిలుపు

యోగాను అందరూ తమ జీవింలో అంతర్భాగంగా చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మరో పది రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రానుందని, యోగా విషయంలో తమ నిబద్ధతను తిరిగి చాటుకోవాలన్నారు. అలాగే ఇతరులు కూడా యోగా చేసేట్లు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు....
News

చెక్కపై రామాయణ వృత్తాంతం

ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ప్రముఖ శిల్పకారుడు మందుగుల కనకలింగ వీరబ్రహ్మం 30 రోజుల పాటు కష్టపడి చెక్కపై 'శ్రీమద్ రామాయణ వృత్తాంతం' అందంగా తీర్చిదిద్దారు. ఈయన అనేక రకాల శిల్ప కళాఖండాలను గీస్తూ పట్టణంలో ఖ్యాతిగాంచారు. ఈ రామాయణ వృత్తాంతాన్ని పలువురు పట్టణ వాసులు చూసి ఈయనను ప్రశంసించారు. ఇటీవల ఈయనకు విశ్వకర్మ సంఘం వారు హైదరాబాద్లో లెజండరీ అవార్డు కూడా అందజేశారు....
ArticlesNews

‘యుకెలో హిందూద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలి’

జులై 4న యునైటెడ్ కింగ్‌డమ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆ నేపథ్యంలో యుకెలోని హిందూ సంస్థలు ‘ది హిందూ మ్యానిఫెస్టో యుకె 2024’ విడుదల చేసాయి. హిందూ వ్యతిరేక ద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేసాయి. ఇంగ్లండ్‌లోని హిందూ...
ArticlesNews

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు : డా. మోహన్ భగవత్ జి

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు వస్తుందని, అందుకోసం, ముందుగా ఆధ్యాత్మిక మేల్కొలుపు అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆక్రమణదారులు భారతదేశంపై దాడి చేసినప్పుడు, వారి దౌర్జన్యాలతో సమాజం...
News

ఖలీస్థానీల దుశ్చర్య, గాంధీ విగ్రహం ధ్వంసం

జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటలీలో ఖలిస్తానీ తీవ్రవాదులు బుధవారం(జూన్‌12) ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా మరణించిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌కు సంబంధించిన నినాదాలను అక్కడ రాసి వెళ్లారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఇటలీ...
News

అంతర్జాతీయ సదస్సులో సత్తా చాటిన తెలుగు బాలిక

అమెరికాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన తెలుగమ్మాయి సత్తా చాటింది. అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి కాన్ఫరెన్స్‌ (ఐఎస్‌డీసీ)లో పాల్గొని రాయగడ జిల్లాతోపాటు రాష్ట్ర కీర్తిని ఇనుమడింజేసింది. వివరాల్లోకి వెళ్తే.. రాయగడలోని గాయత్రీనగర్‌కు చెందిన ఈశ్వర్‌ గోపాలచెట్టి, స్వాతి దంపతుల కుమార్తె తనిష్క. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో మే 23 నుంచి 26 వరకు జరిగిన ఐఎస్‌డీసీలో పాల్గొని ప్రసంగించింది. అంతరిక్షంలో మానవ ఆవాసానికి సంబంధించిన అంశంపై నాసా సీనియర్‌ శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖుల సమక్షంలో అద్భుతంగా ప్రసంగించి మన్ననలు అందుకుని ఉత్తమ ప్రాజెక్ట్‌ ప్రశంసాపత్రాన్ని గెలుచుకొంది. నాసా సీనియర్‌ శాస్త్రవేత్తలు సుశాన్‌ కిర్లాన్, డాక్టర్‌ ఫాసలే, ఎన్‌ఎస్‌ఎస్‌ హెడ్‌ మధుతవేలా తనిష్కను అభినందించారు. గర్వంగా ఉంది.. ఈ విషయమై తనిష్క తల్లిదండ్రులు స్వాతి, ఈశ్వర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ తమ...
News

నూతన సైన్యాధిపతిగా ఉపేంద్ర ద్వివేది

దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్‌చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 30న మధ్యాహ్నం కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1964 జులై 1న...
1 1,173 1,174 1,175 1,176 1,177 2,479
Page 1175 of 2479