News

News

ఉగ్రవాదులను ఉరితీయాలి

కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను బహిరంగంగా ఉరితీయాలని విశ్వహిందూ పరిషత్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ డిమాండు చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు....
News

టిబెట్ లోని 30 ప్రాంతాల పేర్లను మార్చేందుకు రెడీ అవుతున్న భారత్

చైనాకు బుద్ధి చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. టిబెట్‌ లో స్వతంత్రంగా వున్న ప్రాంతంలోని 30 కి పైగా వున్న స్థలాలకు పేర్లు మార్చాలని భారత ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అరుణాచల్‌...
News

అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు

అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న మూడు అగ్నిబిలాల్లో ఒకదానికి దివంగత, ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్ర లాల్ పేరు పెట్టారు. మిగిలిన రెండు బిలాలకు ఉత్తర్ ప్రదేశ్లోని ముర్సాన్ పట్టణం, బీహార్లోని హిల్సా టౌన్ పేర్లను పెట్టారు. ఆ...
News

కోర్టులో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరించిన నిందితుడు గ్యాంగ్‌‌స్టర్ జయేష్ పూజారీ.. బుధవారం కోర్టులో పాకిస్థాన్ అనుకూలంగా నినాదాలు చేశాడు. దీంతో అతడిని పోలీసులు బలవంతంగా కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం అతడిని ఏపీఎంసీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అందుకు...
News

జ్యోతిర్మఠ్‌గా మారిన జోషిమఠ్

ఉత్తరాఖండ్‌ లోని ఛమోలి జిల్లా జోషిమఠ్ తహసిల్‌ పేరు అధికారికంగా మారింది. జోషిమఠ్‌ ఇక నుంచి 'జ్యోతిర్మఠ్'గా పేరుమార్పు సంతరించుకుందని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు జ్యోతిర్మఠ్‌గానే ఈ పేరు వాడుకలో ఉండేది. క్రమంగా ఆ పేరు 'జోషిమఠ్'గా రూపాంతరం చెందింది....
News

పాక్‌ ఉగ్రవాదికి క్షమాభిక్ష తిరస్కరణ

ఎర్రకోటపై దాడి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ ఉగ్రవాది మొహమ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. అధికార వర్గాలు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. 2000 డిసెంబరు 22న ఎర్రకోట ఆవరణలోని 7 రాజ్‌పుతానా...
News

అయోధ్యకు ఆర్టీసీ బస్సుయాత్ర

శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఎస్‌ ఆర్టీసీ హిందూపురం డిపో ఆధ్వర్యంలో అయోధ్య, కాశీ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడప నున్నారు. ఎనిమిది రోజుల యాత్రలో 14 పుణ్యక్షేత్రాలు, పుణ్య నదీ స్నానాలు ఉంటాయని డిపో మేనేజర్‌ శ్రీకాంత బుధవారం ప్రకటించారు. హిందూపురం...
News

భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలు

భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలను నెలకొల్పనున్నామని ప్రముఖ జైన ఆధ్యాత్మిక నాయకుడు ఆచార్య లోకేశ్‌ ముని తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీలో త్వరలోనే ఈ కేంద్రానికి శంకుస్థాపన చేస్తామని, దిల్లీ కేంద్రం వచ్చే శిశిర రుతువులో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధం,...
ArticlesNews

ధ్యానయోగం.. దైవమార్గం

ఆలోచనా ప్రవాహాన్ని ఒక ప్రత్యేకమైన వస్తువు మీద గానీ, ఒక భావం మీద గానీ,అవిచ్ఛిన్నమైన తైలధారగా స్థిరంగా ఉంచగలిగితే దానిని ‘ధ్యానం’ అంటారు.ధ్యానమంటే మనసు లోతును కొలిచే సాధనంగా నిర్వచిస్తారు తాత్త్వికులు. ఆలోచనల వెనుక అంతర్నిహితంగా దాగిఉన్న శక్తిని పరిశీలించటమే ధ్యాన...
News

తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు..

ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాలనికి గల నాలుగు ద్వారాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ నేటి (గురువారం) ఉదయం తెరుచుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా జరిగిన క్యాబినెట్‌ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు. దీనిని సర్కారు...
1 1,172 1,173 1,174 1,175 1,176 2,479
Page 1174 of 2479