News

ArticlesNews

త్రివర్ణ పతాక తపశ్శాలి పింగళి వెంకయ్య

( జూలై 4 - పింగళి వెంకయ్య వర్ధంతి ) అన్ని కళలకు ఆలవాలమై, ఎన్నో వందల సంవత్సరాల అద్భుతమైన నాగరికతతో కూడిన వైభవంతో విలసిల్లిన భరతఖండం, పరదేశీ రాజ్యకాంక్షకు బలై తన ప్రాభవాన్ని కోల్పోవడమే కాకుండా దాసీలుగా బతికే పరిస్థితికి...
ArticlesNews

అగ్గి పిడుగు అల్లూరి

(జూలై 4 - అల్లూరి సీతారామ రాజు జయంతి) బ్రిటిష్ పాలనలో వనవాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అన్యాయాలను చూసిన ఓ వ్యక్తి హృదయం రగిలిపోయింది. విల్లు, బాణాలు ఎక్కుపెట్టి రాంపా తిరుగుబాటు ప్రారంభించి బ్రిటిష్‌ వారి మూలాలను కదిలించాడు. అతనే వనవాసీల...
News

దొంగలు పశ్చాత్తాపం చెందారు..

ఒకసారి రామభక్తుడైన గోస్వామి తులసీదాసు రాత్రివేళ వాహ్యాళిగా నడచివెళ్తున్నాడు. కొందరు దొంగలు ఆయనను అడ్డగించి ‘ఎవరు నువ్వు?’ అనడిగారు. అందరమూ ఆ రాముని వారమే అన్న మానసిక భావనతో ‘నేను మీ వాడినే’ అని జవాబిచ్చాడు తులసీదాసు. అది విన్న ఆ...
News

ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసే వారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజలలో అవగాహన పెంపొదించి... ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల మన శరీరానికి కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవ శాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతి 1868 జూన్ 14ను రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది....
ArticlesNews

నేటి కాలానికి రామాయణ సందేశం

సుఖశాంతిమయ జీవితయాత్రకు చిత్తశుద్ధి- విజ్ఞాన సంవద (తపఃస్వాధ్యాయాలు) రెండూ అవసరమే. చిత్తశుద్ధితో కూడిన విద్యా సంస్కారం జీవిత వికాసానికి మూలకందమనే సందేశాన్ని ప్రబోధిస్తూ రామాయణం ప్రవృత్త మయింది. ఇలాంటి విద్యాసంపత్తి సద్గురు ప్రబోధం లేకుండా సిద్ధించదు. తపస్వి అయిన వాల్మీకి మహర్షికి...
News

రియాసీ తరహాలో పర్యాటకులపై మరిన్ని దాడులు చేస్తాం: పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ

జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జూన్ 9న భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసింది తామేనంటూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) అనే పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ టిఆర్ఎఫ్, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జిహాదిస్టు ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా...
ArticlesNews

పంచ సరోవరాలు

తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్ధయాత్రలంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులున్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి. అవి మానస, పంపా, పుష్కర్, నారాయణ, బిందు అనే అయిదు. మానస సరోవరాన్నే బ్రహ్మ సరోవరమనీ...
News

కశ్మీర్‌లో హిందువులను ఉగ్రవాదుల నుంచి రక్షించాలి: డచ్ ప్రధాని

జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జూన్ 10న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన ఘటనపై నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గీర్ట్ విల్డర్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘భారతదేశమా, హిందువులను చంపేందుకు కశ్మీర్ ‌లోయలోకి పాకిస్తానీ ఉగ్రవాదులను రానీయవద్దు. మీ దేశ ప్రజలను కాపాడుకో’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసారు. రియాసీ జిల్లాలో పాకిస్తానీ ఉగ్రవాదుల దాడిలో 9మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లో ఉగ్రవాదం గురించి గీర్ట్ విల్డర్స్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో హిందువుల దురవస్థల గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యల విషయంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వైఖరిని ఆయన సమర్ధించారు. గీర్ట్ విల్డర్స్ ఈ యేడాది మొదట్లో నూపుర్ శర్మతో ఫోన్‌లో సంభాషించారు. ఆమెను భారతదేశానికే కాక మొత్తం...
News

తిరుమలలో ప్రతి నిత్యం గోవింద నామ స్మరణ ప్రతి ద్వనించాలి

గురువారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజు శ్రీవేంకటేశ్వర స్వామి స్మరణతోనే తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, తన పాఠశాల, కళాశాల రోజుల్లో శ్రీనివాసమంగాపురం, తిరుపతికి నడిచి వెళ్లే...
News

ఉగ్రవాదులను ఉరితీయాలి

కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను బహిరంగంగా ఉరితీయాలని విశ్వహిందూ పరిషత్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ డిమాండు చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు....
1 1,171 1,172 1,173 1,174 1,175 2,479
Page 1173 of 2479