News

ArticlesNews

కర్కశంగా.. కుక్కేసి! గోవుల ఘోష

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేదారిపురంలో ఇటీవల పశువులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా తరలించేందుకు వ్యాన్‌లో సిద్ధంగా ఉన్న 23 పశువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పల్నాడు జిల్లాకు తరలిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల...
ArticlesNews

ఆదిగురువు వ్యాసుడు

యోగ సంప్రదాయంలో పరమశివుడే ఆదిగురువు. ఆయన తాండవం చేసే సమయంలో చేతిలో ఉన్న డమరుకం నుంచి నాదం, ఆ నాదం నుంచి వేదం ఆవిర్భవించాయి. ఈ వేదాన్ని శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుడికి, బ్రహ్మ తన కుమారుడైన వశిష్టమహర్షికి, ఆయన తన పుత్రుడు శక్తిమహర్షికి,...
ArticlesNews

365 రోజులు 450పైగా ఉత్సవాలు – ప్రతీరోజు పండగే

( తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేకం ) ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనార్థం తరలి వస్తుంటారు. ఏడాది పొడవునా ఆలయం గోవింద నామ...
ArticlesNews

ఉమ్మడి కుటుంబం ఎనలేని ప్రయోజనం

కుటుంబ ప్రభోధన్ ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని వేరే కాపురం పెడుతున్నారు. ఇలా కుటుంబాల మధ్య విభేదాలు వల్ల కుటుంబంలో చీలికలు...
News

అరుణాచల్‌ సరిహద్దుల్లో ఓ శిఖరానికి పేరు పెట్టిన భారత్

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుల బృందం దానికి బౌద్ధుల గురువు ఆరో దలైలామా పేరు పెట్టింది. ఈ చర్యలపై పొరుగు దేశం చైనా తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారని...
News

తిరుపతిలో తెలుగు భాషా సభలు

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం-ప్రాచ్య పరిశోధనా సంస్థ(ఓఆర్‌ఐ) - తెలుగు సంపద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాషా సభలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వీటిని నిర్వహించనున్నారు. నిర్వహణ ఏర్పాట్లపై వీసీ అప్పారావుతో తెలుగు...
News

శ్రీకాకుళంలో ‘గోవు ఘోష విను గోవిందా’

బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా బిజెపి కిసాన్ మోర్చా విభాగం ఆధ్వర్యంలో 'గోవు ఘోష విను గోవిందా' అంటూ గోమాతతో చారిత్రక శివాలయం శ్రికాకుళం నగరం బలగ మెట్టు వద్ద ఉన్న చారిత్రిక శివాలయం వద్ద...
News

అక్రమంగా మసీదు నిర్మాణం: కొనసాగుతున్న ‘దేవభూమి’ నిరసనలు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సంజౌలీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. దేవభూమి సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనలో పాల్గొన్న 46 ఏళ్ళ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడు...
News

దసరా ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ దసరా మహోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నమని పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు అన్నారు.విజయవాడలో జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న‌ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ...
News

13 నుంచి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చిన వెంకన్న ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు జరిగే...
1 1,074 1,075 1,076 1,077 1,078 2,479
Page 1076 of 2479