News

News

పాకిస్థాన్ కర్మ ఫలం అనుభవిస్తోంది.. ఐరాసలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆ దేశ స్వయంకృతాపరాధమేనని, కర్మ ఫలం అనుభవిస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందేనని అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానం ఎన్నటికీ విజయవంతం కాబోదని జోస్యం...
ArticlesNews

సర్జికల్‌ స్ట్రైక్‌: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..

పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016, సెప్టెంబర్ 18న కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీలో భారత సైనికులపై పాక్‌ ఉగ్రవాదులు...
News

తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…

శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రజలకు దిశానిర్దేశం చేయడంతో పాటు అనుగ్రహభాషణం చేయనున్నారు....
News

మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు

రాజస్థాన్‌లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత ప్రత్యేకంగా కనిపించనున్నాడని నిర్వాహకులు చెబుతున్నారు. 500 వెదులు బొంగులను ఉపయోగించిన తయారు చేస్తున్న...
News

సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..

ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి. ప్యాలెస్‌ సంప్రదాయంలో భాగంగా బంగారు వజ్రఖచిత సింహాసనం అమరిక జరిగింది. తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు కొనసాగాయి. లాకర్లలో భద్రపరిచిన...
News

అక్టోబర్‌ 3 నుంచి.. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే నెల 12న విజయదశమి వేడుకతో ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగనుంది....
News

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన హమీద్ అలీకి 20ఏళ్ళ ఖైదు

త్రిపురలోని ఉత్తర త్రిపుర జిల్లా కైలా షహర్‌ నివాసి అయిన 70 ఏళ్ళ హమీద్ అలీకి జిల్లా సెషన్స్ జడ్జి 20ఏళ్ళ జైలు శిక్ష, రూ 20వేల జరిమానా విధించారు. ఆరేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి అతనికి ఈ...
News

వచ్చే నెల 1,2, తేదీల్లో జనజాతి సమ్మేళనం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విజయనగరంలో అక్టోబర్‌ 1, 2 తేదీలలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎ. ఆనంద్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను స్థానిక కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ ఎస్‌డీ అనిత...
News

అస్సాంలో ఘర్‌వాపసీ: సనాతన ధర్మంలోకి తిరిగొచ్చిన రెజీనా బేగం

స్సాంలో ఓ ముస్లిం యువతి సనాతన ధర్మంలోకి తిరిగొచ్చింది. ఇస్లాంను వదిలిపెట్టి ఘర్‌వాపసీ అయింది. నగావ్‌లోని శ్రీశ్రీ జఖలబంధ సత్రంలో ఆ కార్యక్రమం సెప్టెంబర్ 23 సోమవారం నాడు జరిగింది. అర్చన, పూజ తదితర హిందూ సంప్రదాయాలను పూర్తి చేసుకుని ఆ...
News

ఆ స్తంభాల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించాలి

ప్రకాశం జిల్లా గిద్దలూరు–నంద్యాల రైలు మార్గంలో దిగువ మిట్టపల్లి– దొరవారిబావి మధ్య గల 137 సంవత్సరాల నాటి రైల్వే బ్రిడ్జి ఆనవాళ్లను కాపాడుకుని భవిష్యత్‌ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ అండ్‌ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్‌...
1 1,075 1,076 1,077 1,078 1,079 2,479
Page 1077 of 2479