News

News

వక్ఫ్ బోర్డు రద్దు చేయండి: జేపీసీని కోరిన వీహెచ్‌పీ

వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డును వెంటనే రద్దు చేయాలని జేపీసీని కోరారు. వక్ఫ్ బోర్డు చట్టం కేవలం మతం ఆధారంగా ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన...
ArticlesNews

అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?

వినీలాకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఖగోళ దృగ్విషయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం...
News

హిందువుల నోట్లో బీఫ్ కుక్కేందుకు ప్రయత్నించిన కుకీ విద్యార్థులు..

మిషనరీ పాఠశాలలో హందూ విద్యార్థులకు బలవంతంగా బీఫ్ తినిపించేందుకు ప్రయత్నించిన మణిపూర్ కుకీ విద్యార్థులను పాఠశాల సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా హిందువులకు గౌహతి లోని కార్మేల్ మిషనరీ స్కూల్ క్షమాపణలు చెప్పింది. హిందూ విద్యార్థులకు బలవంతంగా బీఫ్ తినిపించేందుకు ప్రయత్నించిన...
News

క్రైస్తవుల మత ప్రచారాన్ని అడ్డుకున్న స్థానికులు… పారిపోయిన క్రైస్తవులు

బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మత ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం అందిస్తామంటూ ప్రజలను మతం...
News

గోమాత ఇకపై ‘‘రాజ్యమాత’’.. ప్రకటించిన మహారాష్ట్ర

గోమాత విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గోమాతను ‘‘రాజ్యమాత’’ గా ప్రభుత్వ ప్రకటించింది. సనాతన హిందూ సంప్రదాయంలో గోమాతకు అత్యంత ప్రాధాన్యత వుందని, అత్యంత పవిత్రంగా చూసే దృష్టికోణం కూడా వుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని...
News

తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్‌ 3కు విచారణ వాయిదా

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఇరువాదనలు విన్న కోర్టు కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది....
News

ప్రపంచ భారతీయ తత్వవేత్త ఆచార్య సచ్చిదానందమూర్తి : వెంక‌య్య నాయుడు

భారతీయతత్వ శాస్త్రంలో లౌకిక, అలౌకిక అంశాలతో పాటు... కాస్మాలజీ, మెటా ఫిజిక్స్ వంటి ఆధునిక శాస్త్రాలు కూడా ఉన్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సచ్చిదానంద మూర్తి శత జయంతి వేడుకలకు ఆయన...
News

గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసుల చర్యలు

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్‌లో గో హంతకునిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోవులను వధించి, వాటి అవశేషాలను బహిరంగంగా...
News

యూపీలో రైల్వే ట్రాకుపై అగ్నిమాపక పరికరం

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వే ట్రాకులపై దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయు. ముంబై నుంచి లఖ్‌నవూ వెళ్తోన్న పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలెట్‌ గోవిందపురి స్టేషన్‌ దగ్గరలో ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు రైల్వేట్రాకుపై అగ్నిమాపక పరికరాన్ని(ఎర్రని సిలిండర్‌) గుర్తించి రైలుకి బ్రేకులు వేశారు....
News

తిరుపతి లడ్డూ వివాదం : మూడు బృందాలుగా సిట్ విచారణ

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుబృందం( సిట్) విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్‌హౌస్ లో సిట్ సభ్యులు సమావేశం అయ్యారు. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి...
1 1,073 1,074 1,075 1,076 1,077 2,479
Page 1075 of 2479