News

ArticlesNews

దేశభక్తి నినాదాలు చేసినందుకు పిల్లలను చితకబాదిన ప్రిన్సిపాల్

కేంద్రపాలిత ప్రాంతం డయ్యూలోని ఒక పాఠశాలలో దేశభక్తి నినాదాలు చేసినందుకు క్రైస్తవ ప్రిన్సిపాల్ విద్యార్ధులను చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సంఘటనను స్థానిక హిందూసంఘాలు వెలుగులోకి తెచ్చాయి. సదరు ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదు చేసాయి. ఉపాధ్యాయుల దినం సెప్టెంబర్...
News

గోవు మృతిపై ఐదుగురు సస్పెన్షన్‌

విశాఖపట్నం జీవీఎంసీ పశు సంరక్షణ కేంద్రంలో ఓ ఆవు మృతి చెందిన సంఘటనలో ఐదుగురు వైద్య ఆరోగ్య సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. వివరాలు ఇలా..జీవీఎంసీ 20వ వార్డు పరిధి పోలమాంబ ఆలయ ప్రాంతంలో పిన్నింటి మోహనరావుకు చెందిన చూడితో ఉన్న ఆవు...
ArticlesNews

దేశం కోసం జీవించిన అరుదైన వ్యక్తులలో అగ్రగణ్యులు లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి.

( అక్టోబర్ 2 - లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ) రూపంలో వామనమూర్తి. సంకల్పంలో త్రివిక్రముడు. పట్టుదల, స్వయంకృషి, దీక్ష, నిరాడంబరత, నిజాయతీ, నిస్వార్థం, మానవత లాంటివి విజయసోపానాలు. ‘ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే సూక్తికి నిలువెత్తు నిదర్శనం....
ArticlesNews

పలికెడిది గాంధీ కథ యట…

( అక్టోబర్ 2 - గాంధీజీ జయంతి ) పారతంత్య్ర కుతంత్రాల్లో, బ్రిటిష్‌ ‌కుటిల దాస్య శృంఖలాల్లో భారతజాతి అలమటిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ 1919 సంవత్సరంలో ఉద్యమంలో ప్రవేశించాడు. అది జాతీయోద్యమం రెండో దశ. నీతినిజాయితీలకి నిలువెత్తు నిదర్శనమైన ఆయన...
ArticlesNews

ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌కు జయశంకర్ ఘాటు హెచ్చరిక

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 79వ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన పాకిస్తాన్‌ను, భారత్‌లో ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ హస్తాన్నీ తీవ్రంగా విమర్శించారు. తన చర్యల ద్వారా మిగతా ప్రపంచానికి దూరమైపోవాలని పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే...
News

ముంబైలో అక్రమ మసీదు నిర్మాణం కూల్చివేత

ముంబైలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు సోమవారంతో గడువు ముగిసింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. బీఎంసీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మసీదు ట్రస్ట్ స్వయంగా ఈ చర్య చేపట్టింది. అక్రమ నిర్మాణం కూల్చివేతలో ముందుగా...
News

బెంగళూరులో పాకిస్తానీ కుటుంబం గుట్టురట్టు

బెంగళూరు నగర శివార్లలో ఆనేకల్‌ వద్దనున్న జిగణిలో అక్రమంగా మకాం వేసిన పాకిస్తాన్‌ పౌరుడు రషీద్‌ అలీ సిద్దికి (48), అతని భార్య ఆయేషా (38), ఆమె తల్లిదండ్రులు హనీఫ్‌ మహమ్మద్‌ (73), రుబీనా (61) అనేవారిని ఆదివారం రాత్రి జిగణి...
News

31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు

ఈ ఏడాది దీపావళి తిధిపై ఉన్న సందేహాలను తొలగిస్తూ, కాశీ విద్వత్ కర్మకాండ పరిషత్‌కు చెందిన పండితులు స్పష్టతనిచ్చారు. పరిషత్‌ జాతీయ అధ్యక్షుడు ఆచార్య అశోక్ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ దీపావళి తేదీపై వివిధ పంచాంగాలు గందరగోళం సృష్టించాయని, పలువురు రెండు...
News

శరన్నవరాత్రులకు వజ్రేశ్వరి దేవి ముస్తాబు

ఈ నగరం ముంబైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని చిమాజీ అప్పా పేష్వా నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారని చరిత్రకారులు అంటుంటారు. పిడుగుపాటు నుండి మాతా వజ్రేశ్వరి దేవి ప్రత్యక్షమై పలువురు రాక్షసులను...
News

విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో నిరసన

హిందూ దేవాలయాల నిర్వహణను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం కలెక్టరేట్‌ ఎదుట విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ తదితర సంస్థల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది....
1 1,071 1,072 1,073 1,074 1,075 2,479
Page 1073 of 2479