అనకాపల్లిలో ఉత్సాహంగా రైతు మేళా
గ్రామీణ రైతులు పండించిన తమ పంటలను ప్రదర్శించి... విక్రయించిన రైతు మేళాను అనకాపల్లి వివి రమణ రైతు భారతి కళామందిర్లో భారతీయ కిసాన్ సంగ్ ప్రధాన కార్యదర్శి జలగం కుమారస్వామి సెప్టెంబరు 28న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎఫ్ పి...









