News

News

‘కంబోడియా’ ఉచ్చు నుంచి 60 మంది భారతీయులకు విముక్తి

కంబోడియాలో స్కాం కార్యకలాపాల్లో చిక్కుకున్న 60 మంది భారతీయులకు విముక్తి లభించింది. వేరే ఉద్యోగాల కోసం వెళ్లి ఏజెంట్ల చేతికి చిక్కిన వీరిని మే 20న కంబోడియాలోని జిన్‌బే-4 అనే ప్రాంతం నుంచి రక్షించారు. వీరిని క్షేమంగా మాతృదేశానికి తిరిగి పంపించే...
News

రేపటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈరోజు టీటీడీ ఈఓ పాత్రికేయులతో మాట్లాడుతూతొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు...
News

విజయవాడలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడు నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కానున్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే, విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే...
News

ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి

ఆలయాల జీర్ణోర్ధరణకు అన్ని విధాల కృషి చేస్తామని వైయస్సార్, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల దేవదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్‌ అన్నారు.అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని హసనాపురం గ్రామంలో వెలసిన పలు దేవాలయాలను ఆయన సందర్శించారు. దేవాలయాలపై పిచ్చిమొక్కలు మొలవడంపై ఆలయ కమిటీ...
News

అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు

దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్‌లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్‌ తెలిపింది. నవరాత్రుల మొదటి రోజు నుండి ఈ మార్పులు...
News

‘మోమిడి’కి జాతీయ ఉత్తమ అవార్డు

చిత్తూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ‘పేదరికం లేని జీవనోపాధి మెరుగ్గా ఉన్న పంచాయతీ, ఆరోగ్యకరమైన, చైల్డ్‌ ఫ్రెండ్లీ, తగినంత నీటి వసతి, పరిశుభ్రత- పచ్చదనం, స్వయం సమృద్ధి- మౌలిక...
ArticlesNews

రాజకీయ ఇస్లాంతో కేరళకు ముప్పే: సీపీఎం నేత

వాస్తవం వెలుగు చూడడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ సత్యమే గెలుస్తుంది. సత్యం చీకట్లో ఉండలేదు. కేరళలో రాజకీయ ఇస్లాం యువతను ఉగ్రవాదం వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నదనీ, ఐఎస్ఐఎస్ఐకి సభ్యులను నియమించుకునే పనిలో ఉన్నదనీ సాక్షాత్తు సీపీఎం రాష్ట్ర కమిటీ...
News

ఆలయాలే వీరి టార్గెట్‌

అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో కొన్నాళ్ల నుంచి ఆలయాల్లో వరుస చోరీల వెనుక ఈ ముఠా హస్తం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మొత్తం 39 కేసుల్లో రూ.91.38 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు,...
News

తిరుపతి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి(Tirupati) వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అదనపు బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.16057/16058 చెన్నై సెంట్రల్‌-తిరుపతి- చెన్నై సెంట్రల్‌ (సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌), నెం.16053/16054 డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌-తిరుపతి-డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు...
ArticlesNews

రామాయణ కాలం నాటి నీటి ప్రణాళికలు

అమెరికాలోని పురావస్తు పరిశోధన సంస్థ ఈ మధ్య ఒక గ్రంథాన్ని ప్రచురించింది. అందులో శ్రీ.వి.బి. లాల్, కె.యన్.దీక్షిత్లు రాసిన ఓ వ్యాసం వేల సంవత్సరాల క్రితం భారత్ లో పరిణతి చెందిన జలశాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నది. ఉత్తరప్రదేశ్లోని శృంగవేరపురలో...
1 1,069 1,070 1,071 1,072 1,073 2,479
Page 1071 of 2479