News

News

ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పద మృతి… పొదల్లో మృతదేహం

ఢిల్లీలో ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఢిల్లీలోని నరేలా జిల్లా కార్యవాహగా జితేంద్ర కుమార్ భరద్వాజ పనిచేస్తున్నారు. ఆయన మృతదేహం లభ్యంకావడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఎవరో కక్షతోనే చంపేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే.. అది ప్రమాదవశాత్తు జరిగిందని...
News

మన ధర్మాన్ని మనమే కించపరుస్తున్నాం : ధీరేంద్ర కృష్ణశాస్త్రి

బాగేశ్వర్ ధామ్ కి చెందిన పండిత ధీరేంద్ర కృష్ణశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హిందువులందరూ తమ మతం, ఆచారం, ధర్మాచరణ విషయంలో అత్యంత సీరియస్ గా వుండాలని సూచించారు. హిందువుల్లోనే కొందరు...
News

భారత్ కు 297 పురాతన కళాఖండాల అప్పగింత

పురాతన భారతీయుల కళా వైభవం చెప్పడానికి మాటలు చాలవు. ప్రధానంగా శిల్పకళలో వారి విద్యకు సాటి లేదు. కానీ విదేశీయుల పాలనలో వేలాది కళాఖండాలు సరిహద్దులు దాటిపోయాయి. చాలా పాశ్చాత్య దేశాలలో అవి మగ్గిపోతున్నాయి. భారత్ సాంస్కృతిక వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన...
News

గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి....
News

తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్...
News

దుర్గా మండపంలో గోవు తల: ఛాందసుల పనేనన్న హిందువులు

హిందువులకు దేవీ నవరాత్రులు అత్యంత పవిత్రం. అత్యంత నిష్ఠతో మాంసం, మద్యానికి దూరంగా వుండి అమ్మవారిని కొలుస్తారు. కానీ... బెంగాల్ లో ఘోరం జరిగింది. బెహార్ జిల్లాలోని సితాల్ కుచీలో దుర్గాపూజ మండపం దగ్గర జంతు తలను నిర్వాహకులు గుర్తించారు. దీంతో...
News

తిరుపతిలో వారాహి డిక్లరేషన్

సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా.. వారాహి డిక్లరేషన్‌ను వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా ప్రకటిస్తున్నా’ అని తిరుపతిలో జరిగిన వారాహి బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా.. ఒకేలా...
News

సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం : పవన్ కల్యాణ్

సనాతన ధర్మాన్ని ముట్టుకున్న ఎవరైనా మాడి మసైపోతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్‌ సభలో ఆయన మాట్లాడారు. విగ్రహం తల నరికేశారు. కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాల్ని ఏడుకొండలవాడికి నైవేద్యంగా పెట్టారు....
ArticlesNews

పెదనందిపాడు ఉద్యమ సారధి – ‘‘ఆంధ్రా శివాజీ’’

( అక్టోబరు 4 - పర్వతనేని వీరయ్య చౌదరి జయంతి ) శాంతియుతంగా ఉన్న బహిరంగ విప్లవం...దీనిని శాసనోల్లంఘన ఉద్యమం లేక సహాయ నిరాకరణోద్యమం అనేకంటే విప్లవం అనడం సమంజసం…భారతదేశాన బ్రిటీషు సామ్రాజ్యపు పునాదులనే కదిలించివేసిన ఉద్యమం ఇది..నాటి బ్రిటిష్ అధికారులు...
1 1,068 1,069 1,070 1,071 1,072 2,479
Page 1070 of 2479