News

News

కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న యోగి ఆదిత్యనాధ్

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శరన్నవరాత్రుల సందర్భంగా మహాశివుణ్ణి ఆరాధించారు. వారణాసికి చేరుకున్న ఆయన ముందుగా భారత సేవాశ్రమ సంఘ్‌లో దుర్గాదేవిని పూజించి, అనంతరం కాశీ విశ్వనాథుణ్ణి, కాలభైరవ ఆలయాన్ని, విశాలాక్షి ఆలయాన్ని సందర్శించారు. నవరాత్రులలో పంచమి రోజున వారణాసికి వచ్చిన...
ArticlesNews

భాగ్యనగరం దాండియా కార్యక్రమాల్లోకి ముస్లిముల చొరబాట్లు

శరన్నవరాత్రి పర్వదినాల్లో దాండియా ఆడడం గుజరాతీ హిందువుల వేడుకల్లో ప్రధానఘట్టం. దేశంలోని అన్ని ప్రాంతాల సంబరాలూ వేడుకలూ అందరికీ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైదరాబాద్‌లో సైతం దాండియా వేడుకలు పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు. అయితే హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొనే దాండియా వేడుకల్లోకి...
News

ఆలయ ఆగమాలు, ఆచారాల్లో జోక్యం వద్దు

ఆలయాల ఆగమ సంప్రదాయాలు, ఆచార వ్యవహా రాల్లో దేవదాయ శాఖ కమిషనర్ సహా ఆలయ ఈవో, తదితర అధికారులెవ్వరూ జోక్యం చేసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైదిక ఆగమ విషయాల్లో ఆలయాలకు స్వయం ప్రతిపత్తిని నిర్ధారించడానికి 1987 నాటి దేవదాయ...
News

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు. దుర్గముడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య...
News

సంఘ కార్యంతో పోల్చదగిన కార్యం ప్రపంచంలో లేదు : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి దేవాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత స్వయంసేవకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఈ సందర్భంగా నిత్య శాఖ గురించి వారు...
News

హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల...
News

హైందవ ధర్మ పరిరక్షణ కోసం సైకిల్ యాత్ర

హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి వెలకట్టలేనిదని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వహణాధికారి జి. గురునాదరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆదిత్యా జుంబా నడక సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం నుండి కలకత్తా సైకుల్ పై వెళ్తున్న మహేంద్ర అనే...
ArticlesNews

హిందీలోకి శ్రీవేంకటేశ్వర సుప్రభాతం !

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతం... వేకువజామున స్వామిని యోగనిద్ర నుంచి మేల్కొలపడానికి, శుభోదయం తెలుపుతూ సుప్రభాత స్తోత్రం జపిస్తారు. శ్రీవారి సుప్రభాతం ‘కౌసల్యా సుప్రజా రామా’ వినడం భక్తులకు గొప్ప అనుభవం. కోట్లాది భక్తులు నిత్యం వింటుండే సుప్రభాతాన్ని...
News

నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కాలేదు : కెనడా

గతేడాది జూన్ 18న కెనడాలో జరిగిన ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై అక్కడి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. దానిపై రాయల్ కెనడియన్ పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించింది. పోలీసుల దర్యాప్తు నివేదిక కోసం తాము...
News

భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి

2024 సంవత్సరానికిగానూ భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బ‌హుమ‌తి లభించింది. జాన్‌ జోసెఫ్‌ హాప్‌ఫీల్డ్‌, జెఫ్రీ ఎవరెస్ట్ హింటనల్‌కు ఈ పురస్కారం దక్కింది. కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్‌ ఆవిష్కరణలు చేసినందుకుగానూ వీరిద్దరికి ఈ ఏడాది నోబెల్‌ ప్రకటిస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని...
1 1,059 1,060 1,061 1,062 1,063 2,479
Page 1061 of 2479