News

News

చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ సభ్యుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ, బుధవారం నాడు చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే అతివాద సంస్థ తమిళనాడు-పుదుచ్చేరి విభాగం అధినేత ఫైజుల్ రెహమాన్‌ను అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకూ తమిళనాడులో ఎన్ఐఎ అరెస్ట్ చేసిన హిజ్బుత్ తహ్రీర్ సభ్యుల సంఖ్య 7కు చేరుకుంది....
ArticlesNews

దేవరగట్టు ఉత్సవం

విజయదశమి పండుగలో భాగంగా వివిధ ప్రాంతాలలో జరుపుకునే ఉత్సవాలలో విలక్షణమైనది ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ‘దేవరగట్టు కర్రల సమరం’ (దేవరగట్టు ఉత్సవం) ఆ రోజు రాత్రి కాగడాల కాంతుల్లో జరుపుకునే దీనినే ‘బన్ని ఉత్సవం’ అనీ అంటారు. ప్రచారంలో ఉన్న కథనం...
News

చైనా గూఢచారి బెలూన్లను కూల్చే సత్తా భారత్‌కు..!

ఇతర దేశాలపై నిఘా వేయడానికి చైనా వినియోగిస్తున్న గూఢచారి బెలూన్లను కూల్చడంపై భారత వాయుసేన శిక్షణ పొందినట్లు సమాచారం. తాజాగా తూర్పు ఎయిర్‌ కమాండ్‌లో 55వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతున్న చైనా తరహా గూఢచారి బెలూన్‌ను రఫెల్‌ జెట్‌ను...
ArticlesNews

వక్ఫ్ బోర్డు మీద గెలిచిన ఝాన్సీ రాణి

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఈస్టిండియా కంపెనీ ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించి, యుద్ధంలోనే చంపింది. కానీ 2024లో ఆ మహా యోధురాలి విగ్రహం వక్ఫ్ బోర్డును న్యాయపోరాటంలో ఓడించి దేశానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. అదెలా జరిగింది? కొన్ని ముస్లిం సంఘాలలో...
News

తిరుమలలో కనులపండువగా శ్రీవారి మహా రథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని జయజయధ్వానాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. శుక్రవారం రాత్రి...
News

అయోధ్య రాముడి ధనస్సు ప్రదర్శన

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాసవీ మాతను రూ.3.33 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు. అక్కడే అయోధ్యలో బహూకరించనున్న...
News

మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లోకకంటకుడైన మహిషాసురుడిని చంపిన మహోగ్రరూపం ఇది. సకలదేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి...
News

సంఘ్ గీత్ తో సమాజంలో సామరస్యం : మోహన్ భాగవత్

సంఘ్ పాటల ద్వారా సామరస్యం ఏర్పడుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు.శ్రావ్యంగా పాడటం వల్ల ఐక్యతా భావం పెరుగుతుందని చెప్పారు. సంగీతం, గానం, పాటలు ప్రతి మనిషిలోనూ ఉంటాయని, అయితే వాటిని...
News

ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్‌ కదలికలు: హిమాచల్‌ మంత్రి

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్‌ కదలికలను గుర్తించినట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా.. డ్రోన్లను నిఘా, గూఢచర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు....
News

మెట్రో థీమ్‌తో నవరాత్రుల మండపం

ప్రతీయేటా నవరాత్రులలో కోల్‌కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్‌ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ...
1 1,057 1,058 1,059 1,060 1,061 2,479
Page 1059 of 2479