News

ArticlesNews

భాగ్యనగరంలో ఐదురోజుల పాటు స్వదేశీ మేళా

స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ సంస్థల సంయుక్త సారథ్యంలో అక్టోబర్ 23 నుంచి 27 వరకూ స్వదేశీ మేళా 2024 జరగనుంది. ఈ మేళాను హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తారు. స్వదేశీ వాణిజ్యవేత్తలు, ఎంఎస్ఎంఇలు దేశీయ పరిశ్రమల...
News

కెనడా ప్రధాని ఓవరాక్షన్.. ఖండించిన భారత్‌

కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో.. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌ ప్రమేయముందని చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యలో దౌత్యపరమైన విభేదాలు చెలరేగాయి. అయితే.. భారత్‌పై ఆరోపణలతో ఊదరగొట్టిన జస్టిన్‌ ట్రూడో వెనక్కితగ్గారు. ఇక.. ఈ హత్యకు...
News

భారతీయ సంస్కృతికి ఆధారం వైఖానస ఆగమం

భారతీయ సంస్కృతికి ఆధారం వైఖానస ఆగమమేనని మైసూర్‌ మహారాజ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రాఫెసర్‌ పి.సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో వైఖానస ఆగమోక్త అర్చనం అన్న అంశంపై జాతీయ సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణం నుంచి ప్రాయశ్చిత్తాల...
News

అన్నవరంలో నెల 27 నుంచి వనవాసీల సత్య దీక్షాధారణ

అన్నవరం సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా ఈ నెల 27వ తేదీన సత్యదీక్షలు చేపట్టే వనవాసీ భక్తులకు మంగళవారం 600 జతల దీక్షా వస్త్రాలు పంపిణీ చేశారు. ఏటా కార్తీకమాసం ముందు వచ్చే స్వామివారి జన్మనక్షత్రం ‘ మఖ ’ నాడు...
News

దేవాలయాలపై దాడులకు పాల్పడిన దుండగులను శిక్షించాలి

హైదరాబాద్ లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న దుండగులను కఠిననంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వరుస దాడులను నిరసిస్తూ బుధవారం రాత్రి 7 గంటలకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారిని...
News

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల జనవరి కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల...
News

జాతీయ జెండాకి సెల్యూట్.. 21 సార్లు భారత్ మాతాకీ జై అని అనాలి : హైకోర్టు తీర్పు

పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే... ఓ షరతు మీద బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రతి నెలకి రెండుసార్లు జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలని, 21 సార్లు భారత్...
News

పౌరసత్వ చట్టం లో సెక్షన్ 6ఏ చెల్లుబాటు పై సుప్రీం తీర్పు

అస్సాంకు వలసవచ్చిన విదేశీయులు, భారతీయ పౌరులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించే పౌరసత్వ చట్టంలోని నిబంధన చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ 6ఏ, రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి...
ArticlesNews

కవిసామ్రాట్ సాహిత్యం.. విశ్వమానవ సౌభ్రాత్రం

(అక్టోబర్ 18 - విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి) సామాజిక స్పృహతో సృజనాత్మకతను జోడించి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలిగిన సత్తా, తెగువ, సామర్ధ్యం కొంతమంది రచయితలకు మాత్రమే సిద్ధిస్తుంది. ఎంతో విలువైన, సమగ్రమైన, సునిశిత అంశాలను తమ రచనలలో పొందుపరచి...
1 1,046 1,047 1,048 1,049 1,050 2,479
Page 1048 of 2479