News

News

పాక్‌లో సరికొత్త ‘ఉగ్ర’ ఫ్యాక్టరీ!

పాక్‌ నుంచి వస్తున్న ఉగ్రవాదులు కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్లో స్థానికేతరులను, సైన్యాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. వీరంతా పాక్‌ నెలకొల్పిన సరికొత్త టెర్రరిస్టు ఫ్యాక్టరీలో శిక్షణ పొందిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. అబోటాబాద్‌లోని పాక్‌ సైనిక కార్యాలయం పక్కనే దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ...
News

అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే..

దీపావళి వేడుకలను భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గురువారం(అక్టోబర్‌ 31) ఘనంగా చేసుకోనున్నారు. దీపావళి కోసం షాపింగ్ చేయడంతో సహా అన్ని సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభిస్తారు. దీపావళినాడు లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. అయితే మన దేశంలో దీపావళి జరుపుకోని...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులకు పాకిస్థాన్‌లోనే మూలాలు ఉన్నాయి

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులకు పాకిస్థాన్‌లోనే మూలాలు ఉన్నాయని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నిరంతర దాడులు చేయడం ఆపాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇరుదేశాలు స్నేహితులుగా క‌లిసి ఉండేందుకు ఇస్లామాబాద్‌ మార్గాన్ని వెతకాల‌ని, లేదంటే ప‌రిస్థితులు ప్ర‌మాద‌క‌రంగా మారుతాయ‌ని...
News

త్రిలింగ దర్శనం కోసం ప్రత్యేక బస్సులు

కార్తీక మాసంలో త్రిలింగ దర్శనం పేరుతో తాడిపత్రి బుగ్గరామలింగేశ్వరస్వామి, యాగంటి, మహానంది క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పుట్టపర్తి ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన్‌ తెలిపారు. బస్సుల నిర్వహణపై ట్రాఫిక్‌, గ్యారేజ్‌, ఆర్‌ఎం కార్యాలయం సిబ్బందితో ఆయన సమీక్షించారు. నవంబర్‌ 2...
News

జనవరి 5న విజయవాడలో హైందవ ధర్మ శంఖారావం: శివస్వామి

దేవదాయ శాఖ పరిధి నుంచి హిందూ దేవాలయాలను తప్పించేందుకు విశ్వహిందూ పరిషత్‌ హైందవ శంఖారావానికి పిలుపునిచ్చింది. దీనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీఠాధిపతి శివస్వామితో పాటు పలు చోట్ల నుంచి వచ్చిన...
News

సనాతన ధర్మ ప్రచారానికి పాదయాత్ర

సనాతన ధర్మ ప్రచారానికి పాదయాత్ర చేపడతున్నట్టు భారతీయ ధర్మ పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతి శ్రీ కృష్ణ చరణానంద తెలిపారు.తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక ఉమా కోటిలింగేశ్వరస్వామి కల్యాణ మండపంలో ధర్మ పరిషత్‌ సమావేశం నిర్వహించారు....
News

ప్రసాద్‌ పథకం పనులు వేగవంతం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రసాద్‌ పథకం పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ అధికారులకు సూచించారు. ఈ పనులను ఆయన పరిశీలించి.. సింహగిరిపై కాటేజీలో ఈవో వి.త్రినాథరావు, టూరిజం శాఖ, దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారులతో...
News

ప్రారంభమైన సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండు రోజుల అఖిల భారతీయ కార్యకారి మండల్ బైఠక్ ప్రారంభమైంది. మథురాలోని దీనదయాళ్గౌ విజ్ఞాన్ అనుసంధన్, ఫరాహ్ గ్రామ్ లో ప్రారంభమైన ఈ సమావేశాలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ...
News

హిందువులు బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లొద్దు : దత్తాత్రేయ హోసబళే

హిందువులందరూ ఐకమత్యంగా వుండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం, హిందూ సమాజ ఐక్యత కోసం ఈ సంఘటన అత్యావశ్యకమని అన్నారు. హిందువులను కులం, భావజాలం ఆధారంగా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై...
News

ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం.. ఆధ్యాత్మిక బస్సు యాత్ర ప్రారంభం

రాజమహేంద్రవరం: స్థానిక సరస్వతీ ఘాట్‌లో ఆధ్యాత్మిక బస్సు యాత్రను మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రారంభించారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం కల్పిస్తున్నారు. తొలుత కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు...
1 1,032 1,033 1,034 1,035 1,036 2,479
Page 1034 of 2479