News

News

ప్రారంభమైన మానసరోవర్‌ యాత్ర

కైలాస-మానసరోవర్‌ యాత్ర మొదటి బ్యాచ్‌ శనివారం ఆరంభమైంది. సిక్కిం గవర్నర్‌ ఓం ప్రకాశ్‌ మాథుర్‌ ఇండో-చైనా సరిహద్దులోని నాథూలా పాస్‌ వద్ద పచ్చజెండా ఊపి యాత్రను ఆరంభించారు. నిరాటంకంగా యాత్రను పూర్తిచేయాలని ఆకాంక్షిస్తూ.. యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బృందంలో నలుగురు...
ArticlesNews

సనాతన ధర్మం – శాస్త్రం, ఆధ్యాత్మికతల సమన్వయం

సనాతన ధర్మం అనగానే చాలామందికి ఆలయాలు, పూజలు, ఆచారాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ సనాతన ధర్మం కేవలం ఆరాధనా విధానం కాదు; అది జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ, ప్రకృతి అధ్యయనం, మానవ వికాసాన్ని సమన్వయం చేసిన సమగ్ర జీవన విధానం. ప్రపంచంలోని...
News

ఇరాన్‌లో సంచలన తీర్పు! హిజాబ్ లేకుండా పాట పాడిందని 74 కొరడా దెబ్బలు..

ఒక పాట.. ఒక యూట్యూబ్ వీడియో.. ఫలితం 74 కొరడా దెబ్బల శిక్ష. ఇరాన్‌కు చెందిన గాయని పరాస్తూ అహ్మదీపై వచ్చిన తాజా తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. హిజాబ్ ధరించకుండా ఆన్‌లైన్ సంగీత కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆమెతో పాటు ప్రొడక్షన్...
News

ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి.. వెనుక పాకిస్థాన్ ఐఎస్‌ఐ హస్తం!

ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రాంతీయ కార్యాలయంపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. జూన్ 16-17 మధ్య రాత్రి నివారణ్‌పూర్ ప్రాంతంలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై ఇద్దరు దుండగులు మోటార్...
News

​సామాజిక, సాంస్కృతిక కేంద్రాలుగా ఆలయాలు

రాష్ట్రంలో రెండేళ్లలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖను సమగ్రంగా ప్రక్షాళన చేసి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక చర్యలు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.సచివాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి మీడియా...
ArticlesNews

జాతీయవాద దార్శనికులు డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ

( జూన్ 23 - శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ) డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారత రాజకీయ చరిత్రలో జాతీయవాద భావజాలానికి పునాది వేసిన మహోన్నత నాయకుడు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో జాతీయ సమైక్యత, సాంస్కృతిక జాతీయవాదం, ప్రజాస్వామ్య వ్యవస్థలో...
News

నవధాన్యాల విత్తన గుళికల తయారీ కార్యక్రమం

ఏలూరు జిల్లా పెదపాడు మండలం సీతారామపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నవధాన్యాల విత్తనాలు, విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు.ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల...
News

శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ సర్వే

భారత పురావస్తు శాఖ.. అభయారణ్యాల్లో దాగివున్న చారిత్రక సంపదను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే నల్లమల, లంకమల, శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ సర్వే నిర్వహిస్తోంది. అటవీ శాఖ సహకారంతో అభయారణ్యాల్లో వాటి జాడను కనుగొనే పనిలో పడింది. శేషాచలం...
News

అయోధ్యలో తిరుమల మోడల్… టీటీడీ తరహా పాలనకు నృపేంద్ర మిశ్రా ప్రతిపాదన

అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కీలక ప్రతిపాదన చేశారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం...
1 98 99 100 101 102 2,473
Page 100 of 2473