ప్రారంభమైన మానసరోవర్ యాత్ర
కైలాస-మానసరోవర్ యాత్ర మొదటి బ్యాచ్ శనివారం ఆరంభమైంది. సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్ ఇండో-చైనా సరిహద్దులోని నాథూలా పాస్ వద్ద పచ్చజెండా ఊపి యాత్రను ఆరంభించారు. నిరాటంకంగా యాత్రను పూర్తిచేయాలని ఆకాంక్షిస్తూ.. యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బృందంలో నలుగురు...









