సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశం
భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశాన్నిస్తుంది. వాటన్నింటి మూలం భక్తి. జ్ఞానం, శక్తియుక్తులను సద్వినియోగం చేసుకోవాలంటే భక్తి ఉండాలి. ఈ దిశగా అష్టావక్ర మహర్షి చూపిన మార్గం వెలుగుకిరణంలా నిలుస్తుంది. ఎనిమిది వంకరలతో జన్మించిన అష్టావక్రుణ్ని అందరూ...













