Articles

ArticlesNews

సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశం

భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశాన్నిస్తుంది. వాటన్నింటి మూలం భక్తి. జ్ఞానం, శక్తియుక్తులను సద్వినియోగం చేసుకోవాలంటే భక్తి ఉండాలి. ఈ దిశగా అష్టావక్ర మహర్షి చూపిన మార్గం వెలుగుకిరణంలా నిలుస్తుంది. ఎనిమిది వంకరలతో జన్మించిన అష్టావక్రుణ్ని అందరూ...
ArticlesNews

ఆ ‌క‘వన’నాలలో కనిపించేది మా జీ‘వనమే!’

‌రామాయణం, భారతం.. ఇవి భారతీయ సమాజానికి జాతీయ కావ్యాలు. ఇవి శతాబ్దాలుగా భారతజాతిని ఉత్తేజితం చేస్తున్నాయి, మార్గదర్శనం చేస్తున్నాయి. కుటుంబ విలువలు, నైతిక విలువలను బోధిస్తున్నాయి. భారతదేశంలోనే 300 పైగా రామాయణాలు ఉన్నాయని ఇదివరకు అభిప్రాయపడేవారు. కానీ అయోధ్యలో రామాయణ అధ్యయన...
ArticlesNews

బాబర్ ‘మహిమాన్విత’ చిత్రం వెనుక క్రూరమైన వాస్తవికత

ఇస్లాం కోసం యుద్ధం, ముస్లింలకు పన్ను మినహాయింపు, హిందువుల తలలతో మినార్లు: రాణా సాంగా చేతిలో ఓడిపోయిన సైన్యానికి మతపిచ్చిని నూరిపోసి ఖన్వా యుద్ధాన్ని గెలిచిన బాబర్ “చరిత్రను విజేతలే రాస్తారు” – అంటే గెలిచిన వారే తమకు అనుకూలంగా చరిత్రను రాయించుకుంటారు...
ArticlesNews

మత స్వేచ్ఛను వెతుక్కుంటూ..

రఘూజీ రాజే భోంస్లే (రెండో రఘూజీ) నాగ్‌పూర్‌ ‌సంస్థానాధీశుడు. ఈయనకు కందకుర్తితో చిత్రంగా పరిచయం కలిగింది. అది కూడా పిండారీల కారణంగా జరగడమే వింత. ఈయన కాలంలోనే అంటే 1800 ప్రాంతంలో పిండారీల బెడద ఎక్కువయింది. పిండారీలు గ్రామాలపై పడి దోచుకుపోయేవారు....
ArticlesNews

తిరుపతిలో కొలువైన తారకరాముడు!

తిరుమల శిఖరాలు ఎంత పవిత్రమో, తిరుపతి పరిసర ప్రాంతాలూ అంతే పవిత్రం. ఆ ప్రదేశంలో వెలసిన అనేక పుణ్యక్షేత్రాలు అందుకు నిదర్శనం. వాటిలో కోదండరామాలయం ఒకటి. పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యమున్న ఈ కోవెల భక్తులకు దివ్యానుభూతుల నిలయం. తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి...
ArticlesNews

పర్యావరణానికి పంచ పరివర్తనలు కీలకం

జాతి పునర్నిర్మాణానికి అంకితమైన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) 2025 ‌సంవత్సరంలో శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. దాని సైద్ధాంతిక పునాది, నిర్వహణ నిర్మాణం, నిస్వార్థ సేవ కారణంగా, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక బలమైన సంస్థగా ఆవిర్భవించింది. సమ్మిళిత,...
ArticlesNews

సమర్ధ కుటుంబ వ్యవస్థ

కుటుంబ ప్రబోధన్‌ 2008‌లో ప్రారంభమై, క్రమంగా వికసించింది. గత సంవత్సరం ఓంకారేశ్వర్‌లో జరిగిన బైఠక్‌లో పరమ పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సమక్షంలో కుటుంబ ప్రబోధన్‌ ‌ధ్యేయం వెల్లడైంది. మంగళ సంవాద్‌ ‌మాధ్యమంగా ప్రతి కుటుంబంలో వ్యక్తిగత, పారివారిక,సామాజిక జీవనంలో...
ArticlesNews

నిశ్చలమైన త్యాగం.. పొట్టి శ్రీరాములు జీవితం

( మార్చి 16 - పొట్టి శ్రీరాములు జయంతి ) తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే లక్ష్యంతో తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అందుకే ఆయనను తెలుగు ప్రజలు...
ArticlesNews

వసంతాన్ని ఆహ్వానిస్తూ… అస్సామీయుల ‘బగురుంబ’..!

ప్రకృతిని పూజించడం, ఆరాధించడం ఇవాళ్టిదేం కాదు.. మనిషి జీవితంలోని ప్రతిదశ ప్రకృతితో ముడిపడిపోయి ఉంటుంది. అంతలా పెనువేసుకుపోయారు మనిషి, ప్రకృతి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. అలా ప్రకృతిని ఆరాధించే అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యమే...
ArticlesNews

ఉమ్మడి కుటుంబం ఎనలేని ప్రయోజనం

కుటుంబ ప్రభోధన్ ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని వేరే కాపురం పెడుతున్నారు. ఇలా కుటుంబాల మధ్య విభేదాలు వల్ల కుటుంబంలో చీలికలు...
1 44 45 46 47 48 342
Page 46 of 342