Articles

ArticlesNews

స్వచ్ఛత ప్రవక్త, సంఘ సంస్కర్త గాడ్గేబాబా

(ఫిబ్రవరి 23 – గాడ్గే బాబా జయంతి ) ఆయన బౌద్ధ భిక్షువు కాదు. కానీ సర్వసంగ పరిత్యాగిలా దేశాటన చేశారు. ఆయనకు దైవారాధన పట్ల నమ్మకం లేదు..కానీ దేవాలయాల వద్ద కనీస వసతులు కల్పించారు. స్నానఘట్టాలు నిర్మించారు. దేవాలయ ప్రాంగణాలను...
ArticlesNews

అహోం వీరుల చారిత్రక ఘట్టం శరైఘాట్ యుద్ధం

శరైఘాట్ యుద్ధం (Battle of Saraighat) అహోం రాజవంశం (సా.శ.1228-1826) కాలంలో జరిగిన అత్యంత కీలకమైన చారిత్రక ఘట్టాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బ్రహ్మపుత్ర లోయ మరియు ఈశాన్య భారత చరిత్రను మలుపు తిప్పడంలో ఈ యుద్ధం ప్రధాన పాత్ర పోషించింది. 1671,...
ArticlesNews

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యులు దేశభక్త కొండా వెంకటప్పయ్య

( ఫిబ్రవరి 22 - కొండా వెంకటప్పయ్య జయంతి ) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యులు శ్రీ కొండా వెంకటప్పయ్య గారు. గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందిన కొండా వెంకటప్పయ్య స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్త బిరుదాంకితులు. సహాయనిరాకరణోద్యమం రోజులలో బీహార్‌కు...
ArticlesNews

రాజీలేని పోరాట స్ఫూర్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

( ఫిబ్రవరి 22 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ) ఆంగ్లేయుల పాలన నుంచి మనదేశానికి విముక్తి కలిగించాలని తమ సర్వస్వాన్నీ ఒడ్డిన అనేకమంది వీరులలో అగ్రగణ్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆంగ్లప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరాధివీరుడు, పరాక్రమశాలి, అంతకుమించి కరుణామయుడు మన ఉయ్యాలవాడ...
ArticlesNews

శ్రీకాళహస్తి చతుర్విద పురుషార్ధాలకు నిదర్శనం

శ్రీకాళహస్తీశ్వరాలయం అద్భుతమైన శిల్పసంపదకు నిలయమే కాదు.. ఎన్నో ప్రత్యేకతలకు నిదర్శనం కూడా. ఇక్కడి ఆలయాన్ని ఎందరో రాజులు, చక్రవర్తులు, జమిందార్లు ఎంతో అభివృద్ధి పరిచారు. అయితే ఇక్కడున్న ప్రత్యేకతలను పురాతన కాలం నుంచి సంరక్షిస్తూనే వస్తున్నారు. అవి.. చతుర్విద పురుషార్ధాలు..: ధర్మ,...
ArticlesNews

యేసు పేరుతో కాదు, ‘లుంగ్‌కిట్సుంగ్‌బా’ పేరుతో.. నాగాలాండ్‌లో 88% క్రైస్తవ జనాభా వెనుక అసలు నిజం ఇదే!

“దేవుడైన లుంగ్‌కిట్సుంగ్‌బా మనందరినీ సృష్టించాడు.” నాగాలాండ్‌లో క్రైస్తవ మిషనరీలు మొదటిసారి మతమార్పిడులు చేపట్టినప్పుడు, కనీసం యేసుక్రీస్తు పేరు కూడా ప్రస్తావించలేదు. ఆ మతమార్పిడులన్నీ నాగా ప్రజల అత్యున్నత దైవమైన ‘లుంగ్‌కిట్సుంగ్‌బా’ పేరుతోనే జరిగాయి. చర్చి అంటే ‘యేసు దేవాలయం’ అని అర్థం...
ArticlesNews

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన 500 నిరాయుధ సిక్కులు

జైతో ద మోర్చా (1924) 1924 ఫిబ్రవరి 21న, పంజాబ్‌లోని జైతో పట్టణం సమీపంలో భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రతిఘటన చోటుచేసుకుంది. వందలాది మంది నిరాయుధ సిక్కు వాలంటీర్లు బ్రిటిష్ బారికేడ్ల వైపు ప్రశాంతంగా అడుగులు...
ArticlesNews

అమ్మ భాషే అమృతం

( ఫిబ్రవరి 21 - అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ) మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఏ విధంగా పిలుస్తాడో మాతృభాష కూడా...
ArticlesNews

మందిర నిర్మాణం తర్వాత అయోధ్యలో ‘‘కనక ధారే’’ : IIM లక్నో రిపోర్ట్

అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత అక్కడి రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. అయోధ్య నగర చరిత్రనే రామ మందిర ప్రతిష్ఠ మార్చేసింది. రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య ఆర్థిక వ్యవస్థ విపరీతమైన అభివృద్ధిలో వుంది. ఈ విషయాన్ని IIM...
1 43 44 45 46 47 334
Page 45 of 334