దేశ విభజన: దోషులెవరు? రక్షకులెవరు?
1947 ఫిబ్రవరి. ఢిల్లీ ప్రొవిన్స్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ అయిన వసంతరావు ఓక్ హడావుడిగా విమాన ప్రయాణం చేసి నాగపూర్ చేరుకున్నారు. దేశ విభజనకు ఒప్పుకోడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉందంటూ ఆయన ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ ‘గురూజీ’ మాధవ సదాశివ గోళ్వల్కర్కు...













