Articles

ArticlesNews

గ్రామ స్వరాజ్యం, స్వయంసమృద్ధికి సజీవ ఉదాహరణ ఈ గ్రామమే

భారత్ కి గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామ స్వరాజ్యం కోసం అనేక మంది పాటుపడ్డారు. అనేక ప్రయత్నాలు కూడా చేశారు. గ్రామాలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంత బలంతో అభివృద్ధి వైపు పరుగులు తీయాలని, ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని చాలా మంది దార్శనికులు...
ArticlesNews

మానసరోవర యాత్రకు ఏర్పాట్లు

భారత్, చైనా సంబంధాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చాలా ఏళ్లుగా నిలిచిపోయిన కైలాష్ మానసరోవర్ యాత్రను పునః ప్రారంభించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ ఏడాది వేసవిలో యాత్ర మొదలవుతుంది. దీని ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు భారత్, చైనాల...
ArticlesNews

ముర్షీదాబాద్ ఘటనపై ఎన్ఐఏ విచారణకు విహెచ్‌పి డిమాండ్

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో జరుగుతున్న హిందువుల దారుణ హత్యలు, అల్లర్లు, దహనం, హింస, దోపిడీ, పెద్ద ఎత్తున వలసల సంఘటనలపై విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటాయి...
ArticlesNews

తెలుగు ప్రజలకు తెలియని తెలుగు రాణి మంగమ్మ

ఒక రాజు పాలనకు మనం కట్టే విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? చారిత్రక ఆధారాలన్నీ మన ముందు ఉన్నప్పుడు ఎవరికి వారే ఆ అంచనాలు వేసుకోవచ్చు. ఎవరు ఎలా చెప్పినా విజయనగరం చరిత్రలోనే కాదు మొత్తం తెలుగువారి హృదయాల మీద...
ArticlesNews

పాస్టర్ ప్రవీణ్ మరణం: మతవిద్వేషాలు రేపిన వారిపై చర్యలుండవా? 2

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో హిందువులను నిందిస్తూ కొంతమంది క్రైస్తవ మతగురువులు, నాయకులు చేసిన దుష్ప్రచారం ఏదో ఆవేశంలో చేసింది కాదు. సామాన్య క్రైస్తవుల్లో హిందుత్వం పట్ల, హిందువుల పట్ల విద్వేషం కలిగించడమే లక్ష్యంగా ఒక వ్యూహం ప్రకారం చేసినది....
ArticlesNews

ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం

అతి ప్రాచీన, చారిత్రక ఆలయాలకు కొలువైన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. భక్తుల విశ్వాసాలు, స్థానిక ఆచార సంప్రదాయాల తో ముడిపడి దశాబ్దాలుగా పూజలందుకుంటూ ఆ ప్రాంతానికే ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఆ కోవకు చెందినదే ఇచ్ఛాపురం...
ArticlesNews

పాస్టర్ ప్రవీణ్ మరణం: మతవిద్వేషాలు రేపిన వారిపై చర్యలుండవా? 1

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం మద్యం తాగి మోటార్‌సైకిల్‌పై వేగంగా ప్రయాణం చేయడమే అని పోలీసులు విస్పష్టంగా ప్రకటించారు. అయితే, పాస్టర్ ప్రవీణ్‌ను కొంతమంది హిందువులు దాడి చేసి చంపేసారంటూ విపరీతంగా ప్రచారం చేసి సామాన్య క్రైస్తవుల్లో హిందువుల పట్ల...
ArticlesNews

షాజహాన్‌ తాజ్‌మహల్‌ను వక్ఫ్‌ బోర్డుకు రాసిచ్చాడా?!

భారత్‌లో అత్యంత ప్రముఖ స్మారక నిర్మాణాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ చాలా కాలంగా ప్రేమకు, భవన నిర్మాణ శాస్త్రంలో ఒక అద్భుతానికి తార్కాణంగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో తాజ్‌మహల్‌ యాజమాన్యంపై తీవ్రమైన చర్చ జరిగింది. అది న్యాయవివాదాలు, రాజకీయ వివాదాలు,...
ArticlesNews

హిందూ ఐక్యత కోసం అంబేద్కర్, డాక్టర్జీ తమ జీవితాలను ధారబోశారు : మోహన్ భాగవత్

అంబేద్కర్, హెడ్గేవార్ ఇద్దరూ తమ జీవితాలను హిందూ సమాజంలో ఐక్యత, సమానత్వం తీసుకురావడానికి అంకితం చేశారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కాన్పూర్ లోని కార్వాల్ నగరంలో సంఘ ప్రాంత కార్యాలయాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించారు. అలాగే...
ArticlesNews

సామాజిక హితకారులు కందుకూరి వీరేశలింగం

( ఏప్రిల్ 16 - కందుకూరి వీరేశలింగం జయంతి ) తరతరాలుగా భారతీయ సమాజంలో అనేక ఆచారాలకు ఎలాంటి ప్రామాణిక ఆధారాలు లేకపోయినా అత్యధికులు ప్రగాఢంగా విశ్వసించి, తార్కిక దృష్టి లేకుండా అనుసరిస్తూండేవారు. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి సమాజంలో దురాచారాలు...
1 2 3 4 215
Page 2 of 215