Articles

ArticlesNews

అప్పుడు వెనకడుగు వేసుంటే ఇప్పుడిలా మీముందు నిలిచేదాన్ని కాదు – ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పిన్న వయస్కురాలు మలావత్‌ పూర్ణ

ఆ క్షణంలో నేను వేసిన ఒక్క అడుగు నా జీవితాన్ని మార్చేసింది. మీ అందరి ముందు ఇలా మాట్లాడే అవకాశం కల్పించింది. లేకుంటే కేవలం ఒక కుగ్రామానికి పరిమితమై ఉండేదాన్ని. జీవితం నా చేతిలో ఉండేది కాదేమో అంటూ తన జీవితానుభవాన్ని...
ArticlesNews

నమ్మి వస్తే నరకం చూపించారు – పాకిస్థాన్ మొట్టమొదటి కార్మిక మరియు న్యాయశాఖా మంత్రి శ్రీ జోగేంద్రనాథ్ మండల్ అప్పటి ప్రధాని లియాఖత్ ఆలీఖాన్ కు పంపిన రాజీనామా లేఖ

Click here to download/read the article శ్రీ జోగేంద్రనాథ్ మండల్ (1904 - 1968) వంగ దేశస్థుడు. నేటి బంగ్లాదేశ్లో జన్మించారు. వంగ దేశపు మేథావులలో ఒకరు. దళిత నాయకులు. ముస్లిం లీగ్ కు సహకరించి బెంగాల్ విభజనకు, ఆతర్వాత...
ArticlesNews

ప్రజల మధ్య అంతరాలు సృష్టించడానికే ప్రధానికి బాలీవుడ్ నటుల లేఖ – మేథావుల బృందం

రచయితలు, కళాకారులు, డాక్టర్లు, జర్నలిస్టులు, చరిత్రకారులు మరియు వైస్ ఛాన్సలర్లతో కూడిన 15 మంది మేథావుల బృందం, కొందరు బాలీవుడ్ నటులు, వామపక్ష మేథావులతో కూడిన బృందం ప్రధానికి వ్రాసిన బహిరంగ  లేఖను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలో...
ArticlesNews

“జై శ్రీరామ్ అనలేదని దాడి” వార్తలు నిరాధారం – పోలీసుల స్పష్టీకరణ

‘జై శ్రీ రామ్’ నినాదాలు చేయనందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖలీద్ అనే 17 ఏళ్ల బాలుడికి నిప్పంటించారన్న వార్త నిరాధారమైనదని తేలింది. ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేయడానికి నిరాకరించినందుకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో ముస్లిం బాలుడికి నిప్పంటించారని పేర్కొంటూ మీడియాలోని...
ArticlesNews

పగబట్టిన భారతి బిడ్డ – షహీద్ ఉద్ధం సింగ్

" పగ కూడా మనిషిని బతికిస్తుంది...కొన్ని సార్లు" 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా కాల్పులు...
ArticlesNews

మరపురాని మహా యోధుడు చంద్రశేఖర్ ఆజాద్

పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ సర్వ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మాత్రమే కాక, దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఈ...
ArticlesNews

గోల్డెన్ గాళ్ హిమా దాస్

కేవలం నెల వ్యవధిలో 4 స్వర్ణ పతకాలు గెలుచుకున్న పరుగుల సంచలనం, థింగ్ ఎక్స్ ప్రెస్ గా పేరు గాంచిన 19 ఏండ్ల స్ప్రింట్ రన్నర్ హిమా దాస్ మరళా మరో స్వర్ణాన్ని సాధించారు. 2000 వ సంవత్సరం జనవరి 9వ...
ArticlesNews

అవిస్మరణీయ అజ్ఞాత వీర కిశోరం బటుకేశ్వర దత్

18 నవంబర్ 1910 కాన్పూర్కి 22కి.మీ దూరంలో ఉన్న బుర్ద్వాన్ నుంచి బి.కే.దత్,బట్టు మరియు మోహన్ గా పిలవబడే బటుకేశ్వర్ అనే విద్యార్థి తన హై స్కూలు విద్య కోసం కాన్పూరు వచ్చాడు. అక్కడే భారత దేశ స్వాతంత్ర్య విప్లవ వీరుడు ...
ArticlesNews

జడ్జికే చుక్కలు చూపిన అమ్మాయి – శభాషంటున్న భారతావని

ఒక్క అమ్మాయి. కేవలం పంతొమ్మిదేళ్ళ వయసు గల అమ్మాయి జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు రెండింటిని రెండు రోజులుగా అట్టుడికిస్తోంది. ఆమె ధైర్యము, సాహసము, తెగువ చూసి యావద్భారతం పరవశిస్తోంది. గర్వంతో ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతోంది. యావత్ జాతి ఆమెకు సెల్యూట్...
1 331 332 333 334 335 342
Page 333 of 342