వివాదాస్పద నినాదాలా? స్ఫూర్తిదాయక విధానాలా? ఏది అవసరం?
భారత మీడియా సరికొత్త నినాదం “కరోనా కంటే ముందు ఆకలే మమ్మల్ని చంపేసేలా ఉంది”. ప్రస్తుత పరిస్థుతలను పరిశీలించే వారినెవరినైనా విస్మయపరచే మాట ఇది. అంతేకాదు భారత మీడియా బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. ఢిల్లీలోని వలస కార్మికులు కొందరు లాక్ డౌన్ కారణంగా...













