ప్రపంచానికి దారి చూపగలిగేది భారత్ మాత్రమే – డా. మన్మోహన్ వైద్య
కరోనా సంక్షోభంతో భూభ్రమణం తప్ప మిగిలినవన్నీ ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. రైళ్లు, విమానాలు నడవడం లేదు. వాహనాల రాకపోకలు దాదాపుగా లేదు. దీనితో భూమి, ప్రకృతి కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాయి. లాక్ డౌన్ కాలంలో వాతావరణ కాలుష్యం చాలామటుకు తగ్గిపోయింది. నదుల్లో నీళ్ళు...













