Prime Minister Narendra Modi spoke to the people of the country (Janta Curfew) in the name of the country to stop in their own homes from March 22, ie from...
ప్రపంచంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత్ పెద్ద యుద్ధమే ప్రకటించింది. యావత్ భారతావని చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టిన ఈ జనతా కర్ఫ్యూలో దేశ ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేశారు. ఈ వైరస్ గొలుసును ఛేదించడమే లక్ష్యంగా...
నమాజ్ నేర్చుకోవడానికి ఇండోనేషియా నుంచి కరీంనగర్ రావడం ఏమిటి? విచిత్రం కాకపోతే. దీని వెనుక ఏదో భారీ కుట్ర ఉండి ఉండే అవకాశం ఉంది. అయితే ఆ ఇండోనేషియా బృందానికి ఎయిర్ పోర్టులో పరీక్షలు చేయలేదా? మరి అప్పుడు ఎందుకు తేలలేదు?...
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఆర్థికంగా, సాంకేతికంగా మనకంటే ఎంతో ముందున్న అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా బారినపడి విలవిల్లాడిపోతున్నాయ్. ఈ విషయంలో మన దేశం అప్రమత్తంగా వ్యవహరించిందనే చెప్పాలి. చైనాలో పురుడు పోసుకున్న కరోనా ఆ దేశాన్ని...
‘‘అత్త పగులగొడితే పాత కుండ.. కోడలు పగులగొడితే కొత్త కుండ’ అన్న సామెతలాగా ఈ దేశంలో ‘సెక్యులరిజం’ ముసుగేసుకొన్నవాళ్లు చేసే ప్రతి పనీ గొప్పదైనట్లు కలర్ ఇస్తుంటారు. కరడుగట్టిన కమ్యూనిజం ఈ దేశ మేధోవర్గాల్లో ఉంది. అందువల్ల వారు ప్రతి విషయాన్ని...
ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)వల్ల భారతదేశ ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదని కాంగ్రెసు పార్టీ అంగీకరించింది. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెసు నాయకుడు కపిల్ సిబాల్ ఈ విషయం చెప్పారు. హమ్మయ్య.. 52మంది పౌరులు...
మన బ్యాంకులు ధనిక వర్గాలకే చుట్టాలా? పేద, మధ్యతరగతి వారి పాలిట శాపాలా? బ్యాంకర్లు తమ సేవలను తమకు లాభం చేకూర్చే వారికి మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నారా? బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందించదలచుకున్న ఫలాలను వారికి అందించడానికి...
స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన వివిధ పార్టీల కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడిన సంఘటనలు రాష్ట్రంలో ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంట పాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి మణెమ్మ పైన,...
అధ్యయనం, పరిశోధన కేవలం ముసుగులు... ఈ ‘ముసుగు’లను తొడిగిన వివిధ అంతర్జాతీయ ‘బౌద్ధిక’ బీభత్స సంస్థలు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి తరచు వివిధ నిర్ధారణలు చేస్తున్నాయి. ‘మానవ అధికార పరిరక్షణ’- ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్- పేరుతో ఈ తథాకథిత-...
మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా … భారతదేశంలో `సతీ సహగమనం’ గురించి, హిందూమతం దురాచారాలపై ఎన్నోరకాల వాదప్రతివాదాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయని మనకు తెలుసు. అయితే గత 1-2 దశాబ్దాలుగా, బ్రిటిషుపాలనాకాలం నాటి ఎన్నో విషయాలు పరిశోధకులు వెలికితీస్తున్నారు....