Articles

ArticlesNews

జాతీయవాద ప్రేరకులు.. ‘సంఘ విజ్ఞాన కోశం’.. శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ స్వర్గీయ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వారి స్వస్థలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో గల కుప్పహళ్ళి గ్రామం. సుదర్శన్ జీ తండ్రి శ్రీ సీతారామయ్య గారు అటవీశాఖ...
ArticlesNews

అపర భగీరధుడు : 30 ఏండ్లు కష్టపడి 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు

తన కోసం, తన వారి కోసం ఏదైనా చేయాలన్న తపన ఉండాలి గానీ ఎంతటి కార్యాన్నైనా సంతోషంగా పూర్తిచేస్తాం. బీడు వారిన తన పొలాలతోపాటు గ్రామాన్ని కూడా పచ్చగా చేయాలన్న సంకల్సమే ఆయనను ౩౦ ఏండ్లుగా కాలువను తవ్వేట్లుగా చేసింది. పశువులు...
ArticlesNews

మొదటి ప్రపంచ యుద్ధం – భారతీయ ముస్లింల తీరు

ప్రపంచ ఇస్లాం టర్కీ రాజ్యం పట్ల భారతీయ ముస్లింల నిష్ట మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల వల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పరిణమించింది. అలాగే భారత్ లో కూడా జరిగిన కొన్ని సంఘటనల తరువాత భారతీయ ముస్లింల స్నేహపూర్వక ధోరణి(1911-1922) క్రమంగా...
ArticlesNews

విశ్వమత మహాస‌భ‌లో స్వామి వివేకానంద ప్ర‌సంగం 11-సెప్టెంబ‌ర్‌-1893

స్వాగతానికి  ప్రత్యుత్తరం విశ్వమత మహాసభ, చికాగో, సెప్టెంబర్ 11వ తేది,  1893వ సంవత్సరం. స్వామి వివేకానంద ప్ర‌సంగం అమెరికన్ సోదర సోదరీమణులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ  సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని...
ArticlesNews

ముస్లిం యువత ఎందుకు ఇస్లాంని వదిలేస్తున్నారు?

విద్యావంతులైన ఇస్లామిక్ యువతరం ఇప్పుడు తమ విశ్వాసంలోని ప్రాధమిక అంశాలను ప్రశ్నిస్తోంది. ఇది కేవలం అమెరికాలోనో, పాశ్చాత్య దేశాలలోనో చోటుచేసుకుంటున్న పరిణామం కాదు.  మత విషయాలలో కఠినమైన నిబంధనలు కలిగిఉన్న సాంప్రదాయక ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, ఇరాన్, సుడాన్ లాంటి దేశాలలో...
ArticlesNews

బెంగళూరు అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక.. బయటపడ్డ ఆందోళన కలిగించే వాస్తవాలు

ఆగస్టు, 11, 2020 న ఫేస్ బుక్ వివాదంతో చెలరేగిన అల్లర్లకు సంబంధించి వాస్తవ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప కు సమర్పించింది. కమిటీ సభ్యులు...
ArticlesNews

భారత్ హైపర్‌సోనిక్‌ ఆయుధ పరీక్ష విజయవంతం

చైనా నుంచి ఎదురయ్యే హైపర్‌సోనిక్‌ ఆయుధ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్‌ కూడా మెల్లగా ముందడుగు వేస్తోంది. భవిష్యత్తులో యుద్ధతంత్రాన్ని శాసించే ఈ టెక్నాలజీలో కూడా భారత్‌ కీలక దశను దాటింది. ఇప్పటికే పొరుగున వున్న డ్రాగన్‌ చెంతకు ఈ టెక్నాలజీ చేరి...
ArticlesNews

హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?

ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం…  అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కరోనాతో మరణించిన టీవీ...
ArticlesNews

యుద్ధమంటూ జరిగితే భారత దళాలదే పైచేయి అవుతుంది : రక్షణ నిపుణులు

భారత్‌- చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలోని పలుప్రాంతాల్లో భారత సైన్యం కీలక పురోగతిని సాధించింది. డ్రాగన్‌ దళాల రాకను ముందే పసికట్టి మెరికల్లాంటి స్పెషల్‌ ఫ్రాంటియర్స్‌ దళాలు రంగంలోకి దిగి ఎత్తయిన ప్రాంతాలను కైవశం చేసుకున్నాయి. దీంతో యుద్ధమంటూ జరిగితే...
ArticlesNews

కొనసాగుతున్న చైనా కుయుక్తులు

చైనా మరోసారి తన దురాక్రమణ పూరిత వైఖరిని బయటపెట్టుకుంది. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరోసారి తుంగలో తొక్కింది. పాంగాంగ్‌ సో సరస్సు వద్ద గల వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించింది....
1 309 310 311 312 313 342
Page 311 of 342