Articles

ArticlesNews

డా|| అంబేద్కర్ జయంతిని మనం అందరం ఎందుకు జరుపుకోవాలి?

డా|| అంబేద్కర్ గత 17వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురిఅవుతున్న 17 శాతం హిందువుల సామాజిక సమానత్వం కోసం వారు జనజాగరణ ఉద్యమాలు చేశారు. ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు - సామాజిక సమానత్వం కోసం జరిగిన ఫ్రెంచి విప్లవంలో,...
ArticlesNews

సుఖం గురించి మన భావన ఏమిటి ?

ఈ విషయంలో భారతీయ తాత్వికులు ఈ విధంగా చెప్పారు. మానవ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చూడలేం. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ - వీటన్నిటి సమ్మేళనమే మనుష్యుడు. జీవితంలో ఏకాత్మత ఉన్నట్లే...
ArticlesNews

మానవ జీవితానికి లక్ష్యమేమిటి ?

ఏలిస్ అనే చిన్న పిల్ల సంత రద్దీలో తల్లి నుంచి విడిపోతుంది. కంగారుగా అటూ ఇటూ చూసుకుంటూ ఒక నిర్మానుష్యమైన బాట మీదకు వస్తుంది. “నేను ఇంటికి ఎలా వెళగలను? అమ్మనెలా చూడగలను?” అని ఏడుపు లంకించుకొంటుంది. ఇంతలో ఒక పిల్లి...
ArticlesNews

చైనా తానా మీడియా తందానా?

చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీ అక్కడి మీడియాను కూడా నియంత్రిస్తుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అక్కడి మీడియా ప్రచార సాధనంగా పని చేస్తోంది. తాజాగా గ్లోబల్ టైమ్స్, చైనా టైమ్స్ వంటి మీడియా సంస్థలను కరోనా వైరస్ విషయంలో సమాచార యుద్ధ సైనికులుగా...
ArticlesNews

ఉగాదినాడుదయించిన యుగపురుషుడు

డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గెవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించిన మహాపురుషులు. వీరు క్రీ.శ 1889 వ సంవత్సరం ఉగాది పర్వదినాన జన్మించారు. వీరి తల్లిదండ్రులు రేవతీబాయి, బలిరాంపంత్ అనే పుణ్యదంపతులు. కేశవరావు జన్మజాత దేశభక్తులు. 12 సంవత్సరాల వయస్సులో...
ArticlesNews

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల మాతృమూర్తులు చేసిన త్యాగం

అది 1931 మార్చ్ 23, మధ్యాహ్న సమయం. అదే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను చూడగలిగిన, కలుసుకోగలిగిన చివరి రోజు. రాజ్ గురు తల్లి, చెల్లెలు మహారాష్ట్ర నుండి లాహోర్ వచ్చారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ముగ్గురు విప్లవ వీరులను...
ArticlesNews

అంతఃశక్తి, త్యాగానికి ప్రతిరూపం శివరాం రాజగురు (23 మార్చ్ – బలిదాన్ దివస్)

విప్లవ వీరుడు శివరాం రాజగురు అందరిలోకి చాలా భిన్నం, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అతని అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట. మరణదండన విధించబడిన ఖైదీ ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. అతని చిన్న వయసు వాడు, 5.5 అడుగుల, చామనచాయలో...
ArticlesNews

భారతావని రణన్నినాదం

ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కరోనా వైరస్‌పై యావత్ భారతావని రణన్నినాదం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు జనంలో అనూహ్యమైన, అసాధారణమైన ప్రతిస్పందనకు దారి తీసింది. జనం అంతా ఒక్కటిగా కరోనాను దరి చేరనివ్వమం టూ ఇళ్ళకే పరిమితమై...
1 310 311 312 313 314 334
Page 312 of 334